రైలు ఎక్కిన వెంటనే టీటీఈని కలవాలి. టీటీఈ కలిసి అతని నుంచి టికెట్ తీసుకోవాలి. రైలులో ఖాళీ సీట్లు ఉంటే అప్పుడు టీటీఈ మీకు రూ.250 జరిమానా విధించి, మీ నుంచి చార్జెస్ వసూలు చేసి టిక్కెట్టు జారీ చేస్తారు. కానీ రైలులో ఖాళీ సీట్లు లేకున్నా కూడా మీరు రైలులో ప్రయాణించవచ్చు అయితే TTE మిమ్మల్ని ట్రైన్ నుండి దింపలేరు.