మీరు నార్త్ రైల్వేలో న్యూ ఢిల్లీ నుండి కన్యాకుమారి వరకు ఒక సర్క్యులర్ జర్నీ టిక్కెట్ను బుక్ చేసుకున్నారని అనుకుందాం, అప్పుడు మీ ప్రయాణం న్యూఢిల్లీ నుండి ప్రారంభమవుతుంది. మళ్ళీ న్యూఢిల్లీలోనే ముగుస్తుంది. మధుర నుంచి ముంబై సెంట్రల్, మర్మగోవా(Mormugao), బెంగళూరు సిటీ, మైసూర్, బెంగళూరు సిటీ, Ooty, తిరువనంతపురం సెంట్రల్ మీదుగా కన్యాకుమారి చేరుకుని తిరిగి అదే మార్గంలో న్యూఢిల్లీకి చేరుకోవాలి.