7.5 కోట్ల మందికి ఉద్యోగాలు
సరసమైన రుణాలతో మైక్రో సంస్థలకు ఆర్థిక బలోపేతం చేయడం ప్రభుత్వ లక్ష్యమని 2025 కేంద్ర బడ్జెట్ లో మంత్రి నిర్మలాసీతారామన్ అన్నారు. ప్రస్తుతం భారతదేశ MSME రంగం 7.5 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తోంది. ఇలా మరింత మందిని ప్రోత్సహించడం కోసమే చిన్న తరహా పరిశ్రమలకు రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.