ముఖ్యంగా భారత ప్రధాని లేదా రాష్ట్రపతి ఫోటోలను వక్రీకరిస్తే లేదా దుర్వినియోగం చేస్తే కఠిన శిక్ష తప్పదు. ప్రధాని లేదా రాష్ట్రపతి ఫోటోలను వక్రీకరిస్తే ఎంత శిక్ష పడుతుందో మీకు తెలుసా?
చట్టం ఏం చెబుతుంది
దేశ జాతీయ చిహ్నాలు, లోగోలు, పేర్ల దుర్వినియోగాన్ని నిరోధించేందుకు చిహ్నాలు, పేర్ల దుర్వినియోగ నిరోధక చట్టం, 1950ని అమలు చేశారు. ఈ చట్టం ప్రకారం ప్రధాని లేదా రాష్ట్రపతి ఫోటోలను మిస్ యూజ్ చేసే వారికి శిక్ష విధించే అవకాశం ఉంది.