మంగళవారం 0105 GMT నాటికి స్పాట్ గోల్డ్ ఔన్సుకు $2,027.15 వద్ద స్థిరంగా ఉంది. US గోల్డ్ ఫ్యూచర్స్ మారకుండా $2,040.90 వద్ద ఉన్నాయి.
మరోవైపు స్పాట్ సిల్వర్ ఔన్స్కు 0.1 శాతం పెరిగి $23.80 డాలర్లకు చేరుకోగా, ప్లాటినం 0.3 శాతం పెరిగి $948.18 డాలర్లకు, పల్లాడియం 0.2 శాతం తగ్గి $1,181.85 డాలర్లకు చేరుకుంది.
ఢిల్లీలో, ముంబైలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.78,000గా ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.80,000 వద్ద ట్రేడవుతోంది.