స్పాట్ సిల్వర్ ఔన్స్కు 0.4 శాతం తగ్గి 22.61 డాలర్లకు చేరుకోగా, ప్లాటినం 0.3 శాతం పెరిగి 868.82 డాలర్లకు చేరుకుంది. పల్లాడియం 0.3 శాతం తగ్గి $1,047.16కి చేరుకుంది.
ఢిల్లీ, ముంబైలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.73,500గా ఉంది. చెన్నైలో కిలో వెండి రూ.76,500 వద్ద ట్రేడవుతోంది.
విజయవాడలో బంగారం ధరలు పెరిగాయి. రేట్ల ప్రకారం చూస్తే ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 160 తగ్గి రూ. 56,090, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 170 పతనంతో రూ. 61,190. వెండి విషయానికొస్తే, విజయవాడలో వెండి ధర కిలోకు రూ.76,500.