రోజురోజుకు పెరుగుతున్న బంగారం ధరలు సామాన్యులను భయపెడుతున్నాయి. భవిష్యత్తులో బంగారం కొనగలమా లేదా అనే సందేహాన్నిపుట్టిస్తున్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర రూ.88,040, 22 క్యారెట్ల పసిడి ధర రూ. 80,700 గా ఉంది.
మరి ఇంత ధర పెట్టి సామాన్యులు బంగారం కొనగలరా అంటే డౌటే అంటున్నారు ఆర్థిక నిపుణులు. బంగారం రేటు ఇంతలా పెరగడానికి కారణం ఏంటీ? ఈ ప్రభావం ఎవరిపై ఎక్కువగా పడుతుంది? ఇతర విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.