ఒక నివేదిక ప్రకారం, గురువారం ప్రారంభ ట్రేడింగ్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 440 పెరిగింది, దింతో పది గ్రాముల ధర రూ. 61,040కి చేరగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.400 పెరిగి రూ.55,950 వద్ద ఉంది. ఇక వెండి ధర రూ. 1,700 పెరిగి ఒక కిలోకి రూ. 74,700కి చేరింది.