ఇండియన్ టాప్ 100 ధనవంతులలో 5 మంది మహిళలు.. నీతా అంబానికి దక్కని చోటు..
First Published Oct 9, 2020, 2:09 PM ISTభారతదేశపు టాప్ 100 ఫోర్బ్స్ జాబితాలో ఎక్కువ మంది పురుషులు ఆధిపత్యం చెలాయించినప్పటికీ, 5 మంది మహిళలు కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, నీతా అంబానీ పేరు ఫోర్బ్స్ ఇండియా జాబితాలో చేర్చలేదు.