ఇలాంటి అనేక సందర్భాల్లో ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వ అధికారులు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మంత్రులు, ఇతర సిబ్బంది స్పందించి ఫేక్ నోట్ల చలామణి, కొత్త కరెన్సీ ప్రింటింగ్ తదితర విషయాల గురించి వైరల్ అవుతున్న వార్తలు నిజమో కాదో చెప్పారు.
ఇప్పుడు మళ్లీ అలాంటి సందర్భమే మళ్లీ వచ్చింది. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా 10, 20 రూపాయల నాణేలు, నోట్లను నిలిపివేస్తారని సోషల్ మీడియాలో పోస్టులు హల్ చల్ చేస్తున్నాయి.