సెమీస్ లో భారత్ ప్రదర్శన, ప్రకటనల ద్వారా వచ్చే మొత్తం ఆదాయాన్ని పెంచుతుందని చెప్పాడు. ఇంతకుముందు ఈ ఆదాయం రూ.800-1,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేయగా, ఇప్పుడు రూ.1,050 కోట్లకు చేరుకుంది. ఒక వేళ భారత్ , పాకిస్థాన్ ఫైనల్ చేరితో మాత్రం ప్రకటన ఖర్చు మరింత పెరిగే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.