మీ డబ్బును సురక్షితంగా ఉండే చోట పొదుపు చేయాలనుకుంటున్నారా , మీరు బంపర్ రిటర్న్ ప్రయోజనాలను పొందాలనుకుంటున్నారా.. అయితే, మీరు భారతదేశంలోని అత్యంత విశ్వసనీయమైన ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పొదుపు పెట్టవచ్చు. ఈ ప్రభుత్వ బ్యాంకు ఒక ప్రత్యేక పథకం ప్రవేశపెట్టబడింది. దీనిలో పొదుపు పెట్టడం ద్వారా కస్టమర్లు 7.50% వరకు వడ్డీ ప్రయోజనం పొందుతారు. అయితే, ఈ ఆఫర్ పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో ఉంటుంది, కాబట్టి వీలైనంత త్వరగా అన్ని వివరాలను తెలుసుకోవడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది.