తిరుపతిలోనే టిడిపి ఉగాది వేేడుకలు... పాల్గొన్న జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు (ఫోటోలు)
First Published Apr 13, 2021, 3:02 PM ISTతిరుపతి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన ప్లవనామ ఉగాది పండగ కార్యక్రమంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడుతో పాటు ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంచాంగ పఠనాన్ని వీరు శ్రద్దగా విన్నారు. అనంతరం పచ్చడిని స్వీకరించి పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు.