తిరుమల బాలాజీని దర్శించుకొన్న రాష్ట్రపతి కోవింద్ దంపతులు

First Published Nov 24, 2020, 3:23 PM IST

తిరుమల వెంకటేశ్వరస్వామిని రాష్ట్రపతి కోవింద్ దంపతులు మంగళవారం నాడు దర్శించుకొన్నారు. 

రేణిగుంట ఎయిర్ పోర్టు నుండి రాష్ట్రపతి దంపతులు తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకొన్నారు. ప్రధాని మోడీతో వీడియో కాన్ఫరెన్స్ ఉండడంతో జగన్ రేణిగుంట నుండి అమరావతికి తిరిగి వచ్చారు.
undefined
తిరుచానూరు పద్మావతి ఆలయం వద్ద రాష్ట్రపతికి టీటీడీ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.
undefined

Latest Videos


రేణిగుంట ఎయిర్ పోర్టులో రాష్ట్రపతి దంపతులకు స్వాగతం పలుకుతున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ తదితరులు
undefined
తన కేబినెట్ లో మంత్రులను రాష్ట్రపతి కోవింద్ కు పరిచయం చేస్తున్న సీఎం జగన్
undefined
రాష్ట్రపతికి స్వాగతం పలుకుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు
undefined
click me!