ఎగబడ్డ అభిమానులు..ఇబ్బందుల్లో పడ్డ హీరోయిన్ దిషా పటానీ.

By Mahesh JujjuriFirst Published May 9, 2023, 2:31 PM IST
Highlights

హీరోయిన్ దిషా పటానీకి షాక్ తగిలింది. ఆ ఏముంటుందిలే అనుకుందో ఏమో.. ఎంచక్క ఓ రెస్టారెంట్ కు వెళ్లింది. దాంతో అక్కడ ఆమె అవస్తలు అన్నీఇన్నీ కావు.
 

పడం అంటే కష్టం అనే చెప్పాలి.  ముఖ్యంగా హీరో, హీరోయిన్లపై వారు ఎక్కువ శ్రద్ధ చూపిస్తుంటారు. సినిమా వాళ్లు ఎక్కడికైనా వస్తే చాలు చూడ్డానికి ఎగబడిపోతుంటారు. వారితో సెల్ఫీలు, ఫొటోలు దిగటానికి ఓ యుద్దమే చేస్తుంటారు. కొన్ని కొన్ని సార్లు గుంపులు, గుంపులుగా సెలెబ్రిటీల మీదకు ఎగబడిపోతుంటారు. ఎంత ఆడియన్స్ అంటే ఇష్టం ఉన్నా..ఇలా రూడ్ గా బిహేవ్ చేయడం మాత్రం మంచి పద్దతి కాదు. సెలబ్రిటీలకు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. 

ఇలాంటి సమయంలో సెలెబ్రిటీల పరిస్థితి చాలా దారుణంగా మారుతుంది. అభిమానుల నుంచి తప్పించుకోవటానికి వారు అల్లాడిపోవాల్సి వస్తుంది. తాజాగా, ప్రముఖ హీరోయిన్‌ దిశ పటాని కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొవలసి వచ్చింది. అభిమానులు ఆమెతో సెల్ఫీలు, ఫొటోలకోసం ఎగబడి.. ఆమె మీదకు వచ్చి బాగా  ఇబ్బంది పెట్టారు.ముంబైలోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు దిషా పటానీ. అక్కడ .రెస్టారెంట్‌ లో పని అయిపోయిన తర్వాత ఆమె బయటకు వస్తూ ఉండగా.. అప్పటికే అక్కడ చూసిన వరు ఫోటోలు  దిగి సోషల్ మీడియాలో స్ప్పెడ్ చేయగా.. అవి వైరల్ అవుతున్నాయి. 

Latest Videos

 దిశ పటాని  అక్కడికి వచ్చిందని తెలిసి..పెద్ద  ఎత్తున రెస్టారెంట్‌ దగ్గరకు జనాలు వచ్చారు. దాంతో వారిిన కం ట్రెట్ చేయడం సా దగ్గరకు చేరుకున్నారు. ఆమె బయటకు వస్తుంటే ఫొటోలు, సెల్ఫీలకోసం ఎగబడ్డారు. దీంతో దిశా పటాని బాగా ఇబ్బందికి గురయ్యారు. భద్రతా సిబ్బంది ఆమెను పక్కకు తీసుకురావటానికి తీవ్ర ప్రయత్నమే చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక 2015లో వచ్చిన లోఫర్‌ సినిమాతో టాలీవుడ్  ఇచ్చింది బూటీ.  అదుతమైన సీరియస్.  ప్రముఖ క్రికెటర్‌ ఎమ్‌ఎస్‌ ధోనీ బయోపిక్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ వెంటనే ప్రముఖ ఇంటర్‌ నేషనల్‌ స్టార్‌ జాకీచాన్‌తో కలిసి నటించే అవకాశం ఆమెకు వచ్చింది. దిశా పటాని ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో ఆమె సినిమాలు చేస్తూ బిజీ అయిపోయారు.

click me!