పంజాగుట్ట లో శ్రీరెడ్డి పై కేసు నమోదు

Published : Apr 18, 2018, 12:35 PM IST
పంజాగుట్ట లో శ్రీరెడ్డి పై  కేసు నమోదు

సారాంశం

శ్రీరెడ్డి పవన్ ఫ్యాన్స్ కేసు నమోదు

సినీనటి శ్రీరెడ్డి అడ్డంగా బుక్కైంది. ఆమెపై పంజాగుట్ట పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. సినీనటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను దూషించినందుకు ఆయన అభిమాని శశాంక్‌ వంశీ.. నటిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోమవారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన శ్రీరెడ్డి.. మూడు పెళ్లిళ్లు చేసుకున్న పవన్‌‌కు మహిళలంటే గౌరవముందా అంటూ తీవ్ర విమర్శలు చేసింది. ఆమె వ్యాఖ్యలపై పవన్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా జరిగిపోయింది. ఈ క్రమంలో అభిమానులు ఓ అడుగు ముందుకేసి ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

PREV
click me!

Recommended Stories

5000 తో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చింది, ప్రస్తుతం 5 నిమిషాలకు 3 కోట్లు వసూలు చేస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Actor Sivaji: మహిళా కమిషన్‌ దెబ్బకి దిగొచ్చిన శివాజీ.. స్త్రీ అంటే మహాశక్తితో సమానం అంటూ క్షమాపణలు