ఫ్లాట్ వివాదం: మురళీ మోహన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు

Siva Kodati |  
Published : Jul 13, 2021, 03:28 PM ISTUpdated : Jul 13, 2021, 03:31 PM IST
ఫ్లాట్ వివాదం: మురళీ మోహన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు

సారాంశం

జయభేరీ సంస్థ అధినేత, టీడీపీ మాజీ ఎంపీ మురళీ మోహన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. హెచ్ఎండీఏ నిబంధనలు అతిక్రమించిన కేసులో ఆయనకు వ్యతిరేకంగా సర్వోన్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది  

హెచ్ఎండీఏ నిబంధనలు అతిక్రమించిన కేసులో జయభేరీ సంస్థ అధినేత, టీడీపీ మాజీ ఎంపీ మురళీ మోహన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. నగరానికి చెందిన మధుసూదన్ అనే వ్యాపారవేత్త కొండాపూర్‌లో జయభేరీ సంస్ధ నుంచి ఓ ఫ్లాట్ కొనుగోలు చేశాడు. ఈ ఫ్లాట్ విషయంలో జయభేరీ సంస్థ అనేక అవకతవకలకు పాల్పడిందని సుప్రీంకోర్టును ఆశ్రయించారు మధుసూదన్. ఈ కేసులో కొనుగోలుదారుడికి అనుకూలంగా న్యాయస్థానం తీర్పు చెప్పింది. 
 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?