ఆరేళ్ల కనిష్టానికి పడిపోయిన జీడీపీ

Published : Aug 30, 2019, 06:33 PM ISTUpdated : Aug 30, 2019, 06:36 PM IST
ఆరేళ్ల కనిష్టానికి పడిపోయిన జీడీపీ

సారాంశం

ఉద్దీపన చర్యలు ప్రారంభించిన  వెంటనే జీడీపీ ఆరేళ్ల కనిష్టానికి పడిపోయింది.


న్యూఢిల్లీ:ఆరేళ్ల కనిష్టానికి స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) పడిపోయింది. ఆర్ధిక మంద్యానికి ముందు జాగ్రత్తగా ఉద్దీపన చర్యలను కేంద్రం ప్రకటించిన కొద్దిసేపటికే జీడీపీ పడిపోయింది

జీడీపీ 5.8 శాతం నుండి 5 శాతానికి పడిపోయింది.  పలు బ్యాంకులను విలీనం చేస్తున్నట్టు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించింది.దీంతో పాటు పలు ప్రకటనలను కేంద్రం చేసింది.

2019-20 ఆర్ధిక సంవత్సరం మొదటి క్వార్టర్ లో  5.8 శాతంగా జీడీపీ నమోదైంది. శుక్రవారం నాడు కేంద్రం ప్రకటించిన ఉద్దీపన చర్యలతో  0.8 శాతం జీడీపీ పడిపోయింది. ఈ తగ్గుదల ఆరేళ్ల కనిష్టానికి పడిపోయినట్టుగా ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు.

2013 మార్చిలో జీడీపీ ఇదే స్థాయిలో ఉంది.  ఆ సమయంలో 4.3 శాతంగా జీడీపీ నమోదైంది. ఆటోమోబైల్ రంగం కుదేలైంది.కార్ల అమ్మకాలు పడిపోయాయి.  పలు రంగాల్లో పలువురు ఉద్యోగాలను కోల్పోయారు.
 

PREV
click me!

Recommended Stories

Home Loan: ఇల్లు కొంటున్నారా? తక్కువ వడ్డీతో హోమ్ లోన్ ఇచ్చే బ్యాంకులు ఇవిగో
Personal Loan: శాలరీ స్లిప్ లేకుండా వెంటనే పర్సనల్ లోన్.. ఈ పత్రాలతో గంటల్లో అప్రూవల్ !