
భారత్లో బంగారం, వెండి ధరలు నేడు దిగోచ్చాయి. మంగళవారం (ఫిబ్రవరి 21) నాటికి 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 56,600 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) ధర రూ. 51,850. తాజాగా పసిడి ధరలు రెండేళ్ల గరిష్టాన్ని దాటి ట్రేడవుతుండగా ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 1843.60 డాలర్ల వద్ద ఉండగా, స్పాట్ సిల్వర్ ధర 21.81 డాలర్లకు చేరింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.74 వద్ద కొనసాగుతోంది.
21 ఫిబ్రవరి 2022 నాటికి పసిడి ధరలు :
22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములకు )
చెన్నై : రూ.52,800
ముంబై : రూ.52,100
ఢిల్లీ : రూ.52,250
కోల్కతా : రూ.52,100
బెంగళూరు : రూ.52,150
హైదరాబాద్ :రూ. 52,100
కేరళ : రూ.52,100
పూణే : రూ.52,100
అహ్మదాబాద్ : రూ.52,150
జైపూర్ : రూ.52,250
లక్నో : రూ.52,250
24 క్యారెట్ల బంగారం ధరలు :
చెన్నై : రూ.57,600
ముంబై : రూ.56,830
ఢిల్లీ : రూ.57,000
కోల్కతా : రూ. 56,830
బెంగళూరు : రూ.56,890
హైదరాబాద్ : రూ.56,830
కేరళ : రూ.56,830
పూణే : రూ.56,830
అహ్మదాబాద్ : రూ.56,890
జైపూర్ : రూ.57,000
లక్నో : రూ.57,000
ఇతర దేశాల్లో 22 క్యారెట్ల బంగారం ధర :
దుబాయ్ : 2070 అరబ్ దినార్ ( సుమారు రూ . 46,612 )
సింగపూర్ : 766 సింగపూర్ డాలర్లు ( సుమారు రూ. 47,435 )
అమెరికా : 566 డాలర్లు ( రూ. 46,817 )
మలేషియా : 2,600 రింగ్గిట్ ( రూ. 48,538 )
కువైట్ : 176 కువైట్ దినార్ ( రూ. 47,514 )
కేజీ వెండి ధర :
చెన్నై : రూ.71,700
ముంబై : రూ.68,500
ఢిల్లీ : రూ.68,300
కోల్కతా : రూ.68,500
బెంగళూరు : రూ.71,700
హైదరాబాద్ : రూ.71,700
కేరళ : రూ.71,700
పూణే : రూ.68,500
అహ్మదాబాద్ : రూ.68,500
జైపూర్ : రూ.68,500
లక్నో : రూ.68,500