ఐదు శాతం కాపు కోటాతో చంద్రబాబు దగా: బొత్స

Published : Feb 07, 2019, 06:33 PM IST
ఐదు శాతం కాపు కోటాతో చంద్రబాబు దగా: బొత్స

సారాంశం

పులకు ఐదు శాతం రిజర్వేషన్ల పేరుతో టీడీపీ ప్రభుత్వం మోసం చేస్తున్నారని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ  విమర్శించారు.  


విశాఖపట్టణం: కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ల పేరుతో టీడీపీ ప్రభుత్వం మోసం చేస్తున్నారని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ  విమర్శించారు.

గురువారం నాడు విశాఖపట్టణంలో మాజీ మంత్రి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్‌ను అమలు చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.బాబు ప్రభుత్వం రిజర్వేషన్ల పేరుతో మోసం చేస్తోందన్నారు.

ఎన్నికలు వస్తున్నందున కాపులకు రిజర్వేషన్ల పేరుతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. 


 

PREV
click me!

Recommended Stories

అంగన్‌వాడీ కేంద్రంలో ఫుడ్ కమీషన్ చైర్మన్ ఆకస్మిక తనిఖీ! | AP Food Commission Chairman
కుప్పం మహిళలతో నారా భువనేశ్వరి! ఆత్మీయ కలయిక! | Nara Bhuvaneswari Kuppam Tour