బియ్యంతో వెళ్తున్న ట్రాక్టర్ ను ఢీ కొట్టిన వోల్వోబస్సు, ఒకే ఊరికి చెందిన నలుగురు మృతి..

Published : Dec 23, 2023, 07:02 AM IST
బియ్యంతో వెళ్తున్న ట్రాక్టర్ ను ఢీ కొట్టిన వోల్వోబస్సు, ఒకే ఊరికి చెందిన నలుగురు మృతి..

సారాంశం

ట్రాక్టర్ లోని నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా గుత్తి మండలం మామిడూరుకు చెందిన వారిగా గుర్తించారు. 

అనంతపురం : శనివారం తెల్లవారుజామున అనంతపురం జిల్లాలోని హైదరాబాద్ - బెంగళూరు హైవేపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బియ్యంతో వెళ్తున్న ట్రాక్టర్ ను వేగంగా వస్తున్న వోల్వో బస్సు ఢీ కొట్టింది. దీంతో ట్రాక్టర్ లోని నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా గుత్తి మండలం మామిడూరుకు చెందిన వారిగా గుర్తించారు. 

PREV
click me!

Recommended Stories

విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఆ ఛార్జీలు 10 శాతం పెంచుతూ నిర్ణయం
కన్నీరు పెట్టించే ఘటన పవన్ వీరాభిమాని నిరంజన్ మృ*తి | Pawan Kalyan Fan Niranjan Passes Away