బియ్యంతో వెళ్తున్న ట్రాక్టర్ ను ఢీ కొట్టిన వోల్వోబస్సు, ఒకే ఊరికి చెందిన నలుగురు మృతి..

Published : Dec 23, 2023, 07:02 AM IST
బియ్యంతో వెళ్తున్న ట్రాక్టర్ ను ఢీ కొట్టిన వోల్వోబస్సు, ఒకే ఊరికి చెందిన నలుగురు మృతి..

సారాంశం

ట్రాక్టర్ లోని నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా గుత్తి మండలం మామిడూరుకు చెందిన వారిగా గుర్తించారు. 

అనంతపురం : శనివారం తెల్లవారుజామున అనంతపురం జిల్లాలోని హైదరాబాద్ - బెంగళూరు హైవేపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బియ్యంతో వెళ్తున్న ట్రాక్టర్ ను వేగంగా వస్తున్న వోల్వో బస్సు ఢీ కొట్టింది. దీంతో ట్రాక్టర్ లోని నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా గుత్తి మండలం మామిడూరుకు చెందిన వారిగా గుర్తించారు. 

PREV
click me!

Recommended Stories

Sri Sathya Sai University: దేశంలోనే తొలిసారి 138 మంది రైతులకు ‘కృషి - ఋషి’ పట్టాలు.. హిస్టరీ క్రియేట్ శ్రీ సత్యసాయి యూనివర్శిటీ
IMD Rain Alert: వాయుగుండం ఎఫెక్ట్.. భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. ఏయే జిల్లాల్లో అంటే?