ఉదయం ఇంట్లోంచి నవ్వుతూ వెళ్లిన ప్రాణాలు.. సాయంత్రానికి బూడిద కుప్పగా మారతాయని ఆ కుటుంబాలు ఊహించలేదు! 1,540 డిగ్రీల మరుగుతున్న ఉక్కు ద్రవం.. లావా లాగా ఎగసిపడితే.. ఆ నరకయాతన వర్ణనాతీతం. విశాఖ ఉక్కు కర్మాగారంలో అసలు ఏం జరిగింది? ఆ ఎనిమిది మంది కార్మికుల తప్పు ఏంటి? కన్నీరు మున్నీరవుతున్న ఆ కుటుంబాల రోదనలు వినేవారెవరు?