ఏపీలో సభ్యత్వ నమోదును ప్రారంభించిన కిషన్ రెడ్డి

Siva Kodati |  
Published : Jul 07, 2019, 01:54 PM IST
ఏపీలో సభ్యత్వ నమోదును ప్రారంభించిన కిషన్ రెడ్డి

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ సభ్యత్వ నమోదును ప్రారంభించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. విజయవాడలోని ఐలాపురం కన్వెన్షన్‌లో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ సభ్యత్వ నమోదును ప్రారంభించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. విజయవాడలోని ఐలాపురం కన్వెన్షన్‌లో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు, మాజీ మంత్రి మాణిక్యాలరావు, బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Review Meeting: అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు కీలక హెచ్చరిక| Asianet News Telugu
చిన్నప్పుడు రాయల్ బైక్ ఎక్కేవాణ్ణి.. చంద్రబాబు పంచ్ లు | Chandrababu Review Meeting | Asianet Telugu