గంగానది వరద ప్రవాహంలో ముగ్గురు అనంతవాసులు: రక్షించిన స్థానికులు

Published : May 31, 2023, 09:48 AM IST
గంగానది వరద ప్రవాహంలో ముగ్గురు అనంతవాసులు: రక్షించిన  స్థానికులు

సారాంశం

 ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలోని అనంతపురానికి  చెందిన ముగ్గురు గంగానది ప్రవాహంలో  చిక్కుకున్నారు.  స్థానికులు  వారిని కాపాడారు. చార్‌థామ్  యాత్రలో  ఈ ఘటన  చోటు  చేసుకుంది. 

న్యూఢిల్లీ: చార్ థామ్  యాత్రకు వెళ్లిన  అనంతపురం జిల్లాకు  చెందిన ముగ్గురిని స్థానికులు  కాపాడారు.  గంగానదిలో  ఒక్కసారిగా  వరద ఉధృతి  పెరగడంతో   రాయిపై  నిలబడిన  ముగ్గురిని  స్థానికులు తాళ్ల సహాయంతో  కాపాడారు. 

PREV
click me!

Recommended Stories

Machiraju Venugopal Rao Ugadi: పరాభవ నామ సంవత్సరంలో ఈ రాశులవారికి జరిగేది ఇదే| Asianet News Telugu
Divyang Shakti:బస్సులో లోకేష్ పై చంద్రబాబు పంచులకి పడి పడి నవ్విన పవన్ కళ్యాణ్ | Asianet News Telugu