గంగానది వరద ప్రవాహంలో ముగ్గురు అనంతవాసులు: రక్షించిన స్థానికులు

Published : May 31, 2023, 09:48 AM IST
గంగానది వరద ప్రవాహంలో ముగ్గురు అనంతవాసులు: రక్షించిన  స్థానికులు

సారాంశం

 ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలోని అనంతపురానికి  చెందిన ముగ్గురు గంగానది ప్రవాహంలో  చిక్కుకున్నారు.  స్థానికులు  వారిని కాపాడారు. చార్‌థామ్  యాత్రలో  ఈ ఘటన  చోటు  చేసుకుంది. 

న్యూఢిల్లీ: చార్ థామ్  యాత్రకు వెళ్లిన  అనంతపురం జిల్లాకు  చెందిన ముగ్గురిని స్థానికులు  కాపాడారు.  గంగానదిలో  ఒక్కసారిగా  వరద ఉధృతి  పెరగడంతో   రాయిపై  నిలబడిన  ముగ్గురిని  స్థానికులు తాళ్ల సహాయంతో  కాపాడారు. 

PREV
click me!

Recommended Stories

Vizag Steel Plant Incident: విశాఖ ఉక్కు కర్మాగారం ఘోర విషాదం వెనుక వొళ్ళు గగురుపుట్టే నిజాలు
IMD Rain Alert : ఏపీలో 7, తెలంగాణలో 7 జిల్లాలకు హైఅలర్ట్.. భారీ నుండి అతిభారీ వర్షాలతో అల్లకల్లోలమే