ఎమ్మెల్యే రోజా ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య.. గాల్లోనే గంటపాటు చక్కర్లు..

Published : Dec 14, 2021, 01:40 PM IST
ఎమ్మెల్యే రోజా ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య.. గాల్లోనే గంటపాటు చక్కర్లు..

సారాంశం

రాజమండ్రి నుంచి తిరుపతి వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య (technical glitch) తలెత్తింది.  ఈ విమానంలో వైసీపీ ఎమ్మెల్యే రోజా (MLA Roja) సహా పలువురు ప్రముఖులు ఉన్నారు. 

రాజమండ్రి నుంచి తిరుపతి వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య (technical glitch) తలెత్తింది. తిరుపతిలో విమానం ల్యాండ్ కావాల్సిన సమయంలో విమానం గాలిలోనే ఊగిపోయింది. గంటపాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఈ క్రమంలోనే అధికారులు విమానాన్ని బెంగళూరుకు మళ్లించారు. ఈ విమానంలో వైసీపీ ఎమ్మెల్యే రోజా (MLA Roja) సహా పలువురు ప్రముఖులు ఉన్నారు. మొత్తంగా 70 మంది ప్రయాణికులు ఈ విమానంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతంలో ఆవర్తనం.. ఈ రెండ్రోజులు ప్రమాదకరమైన వర్షాలు, ఆరు జిల్లాలకు అలర్ట్
Kandula Durgesh: అసెంబ్లీ లో కందుల దుర్గేష్ పవర్ ఫుల్ స్పీచ్ | Asianet News Telugu