ప్రభుత్వ పాఠశాలల్లో సెమిస్టర్ విధానం.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు.. వివరాలు ఇవే..

Published : Dec 17, 2022, 12:32 PM IST
ప్రభుత్వ పాఠశాలల్లో సెమిస్టర్ విధానం.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు.. వివరాలు ఇవే..

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సెమిస్టర్ విధానం తీసుకురావాలని నిర్ణయించింది. 


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సెమిస్టర్ విధానం తీసుకురావాలని నిర్ణయించింది. పాఠశాలల్లో సెమిస్టర్ విధానానికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 2023-24 విద్యా సంవత్సరం నుంచి ఒకటి నుంచి 9వ తరగతి వరకు రెండు సెమిస్టర్‌ల విధానాన్ని తీసుకురానున్నారు. అయితే పదో తరగతికి మాత్రం 2024-25 విద్యా సంవత్సరం నుంచి సెమిస్టర్ విధానం అమలు చేయనున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!