అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రోడ్డు ప్రమాదం, నలుగురు మృతి

Published : Jun 17, 2023, 06:36 AM ISTUpdated : Jun 17, 2023, 08:08 AM IST
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రోడ్డు ప్రమాదం, నలుగురు మృతి

సారాంశం

కోనసీమ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. టాటామ్యాజిక్ వాహనాన్ని వేగంగా దూసుకువచ్చిన కారు ఢీ కొట్టడంతో ఈ ఘటన జరిగింది. 

కోనసీమ : ఆంధ్రప్రదేశ్ లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. టాటామ్యాజిక్ వాహనాన్ని వేగంగా దూసుకువచ్చిన కారు ఢీ కొట్టింది. అలమూరు మండలం అడికి దగ్గర జాతీయ రహదారి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. 9మందికి గాయాలయ్యాయి. కొత్తపల్లి మండలంలో దైవరద్శనానకి వెళ్లివస్తుండగా ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu: సామాన్యుడిలా రైతులతో కలిసి ప్రకృతి సేద్యాన్ని పరిశీలించిన సీఎం | Asianet News Telugu
CM Chandrababu Speech in Thadipatri: ఇలా చేయండి గ్యాస్ అవసరం లేదు చంద్రబాబు అదిరిపోయే మాస్టర్ ప్లాన్