అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రోడ్డు ప్రమాదం, నలుగురు మృతి

Published : Jun 17, 2023, 06:36 AM ISTUpdated : Jun 17, 2023, 08:08 AM IST
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రోడ్డు ప్రమాదం, నలుగురు మృతి

సారాంశం

కోనసీమ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. టాటామ్యాజిక్ వాహనాన్ని వేగంగా దూసుకువచ్చిన కారు ఢీ కొట్టడంతో ఈ ఘటన జరిగింది. 

కోనసీమ : ఆంధ్రప్రదేశ్ లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. టాటామ్యాజిక్ వాహనాన్ని వేగంగా దూసుకువచ్చిన కారు ఢీ కొట్టింది. అలమూరు మండలం అడికి దగ్గర జాతీయ రహదారి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. 9మందికి గాయాలయ్యాయి. కొత్తపల్లి మండలంలో దైవరద్శనానకి వెళ్లివస్తుండగా ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

పిల్ల‌లు కాదు పిశాచాలు.. టీచ‌ర్‌పై దాడి చేసి ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థి. వీడియో చూస్తే ఒళ్లు మండాల్సిందే.
Chintha Vijay Prathap Reddy: జగ్గయ్యపేట అంగన్వాడీ కేంద్రాలపై ఫుడ్ కమిషన్ తనిఖీ| Asianet News Telugu