తెలుగు రాష్ట్రాల్లో ఎండలు రోజురోజుకీ తీవ్రంగా మారుతున్నాయి. ‘మండే’ భగభగలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పలు జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లవద్దని సూచనలు ఇస్తున్నారు. ఈ వీడియోలో ఎక్కడ ఎంత ఉష్ణోగ్రత నమోదైందో, రాబోయే రోజుల వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం.