మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీ వాణి నిర్వహించిన ప్రెస్ మీట్లో పలు కీలక అంశాలపై స్పందించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ విధానాలు మరియు ప్రజలకు సంబంధించిన విషయాలపై ఆమె తన అభిప్రాయాలను వెల్లడించారు