
మనుషులకీ వన్యప్రాణులకీ మధ్య సంఘర్షణలను తగ్గించేందుకు ‘హనుమాన్ ఫౌండేషన్’ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి Pawan Kalyan హాజరయ్యారు. అటవీ సరిహద్దు గ్రామాల ప్రజల రక్షణ, జీవనోపాధి కల్పనతో పాటు వన్యప్రాణుల సంరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.