నారా లోకేష్పై లక్ష్మీ పార్వతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయమ్మకు బర్త్ డే విషెస్ చెప్పే స్థాయి లోకేష్కు ఉందా అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం మరింత వేడెక్కింది.