Miss India 2020 Manasa Varanasi Visit Tirumala:తిరుమలలో మిస్ ఇండియామానస వ‌రణాసి| Asianet News Telugu

Published : Apr 20, 2026, 06:31 PM IST

మిస్ ఇండియా 2020 విజేత మానస వరణాసి తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక దర్శనంలో పాల్గొన్న ఆమె స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఆమెకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.