ఏపీ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల కోసం ఎవరెస్ట్ బేస్ క్యాంప్ యాత్రను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. విద్యార్థులలో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు, వారికి కొత్త అనుభవాలను అందించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు.