క్షణాల్లో మంటలు.. 8 మందిని రక్షించా: Markapuram Bus Accident ప్రత్యక్ష సాక్షి | Asianet News Telugu

Published : Mar 26, 2026, 08:43 PM IST

ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం హృదయ విదారకంగా మారింది. ప్రమాదం జరిగిన కొన్ని క్షణాల్లోనే బస్సుకు మంటలు అంటుకోవడంతో ప్రయాణికులు ప్రాణాల కోసం ఆర్తనాదాలు చేశారు. ఈ విషాద ఘటనలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ఓ వ్యక్తి, తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా 8 మందిని రక్షించానని తెలిపాడు. ఆ భయానక క్షణాలను గుర్తుచేసుకుంటూ, “అన్నీ క్షణాల్లోనే జరిగిపోయాయి.. మంటలు వేగంగా వ్యాపించాయి” అని వివరించాడు.

05:10ఈ బుడ్డోడి మాటలకు అవాక్కైన పవన్ కళ్యాణ్! || Pawan Kalyan Seed Balls Making with Kids
22:16విశాఖలో సైకిల్ తొక్కిన సీఎం చంద్రబాబు ఫిట్ నెస్ కి అధికారులు షాక్ | Chandrababu Cycles Vizag Streets
12:55తృటిలో తప్పిన ప్రమాదం | Dy CM pawan Kalyan | Asianet News Telugu
09:00పర్యావరణ దినోత్సవం రోజున సీఎం చంద్రబాబు కీలక సందేశం | CM Chandrababu Naidu Pressmeet
04:11అభిమాని మాటలకూ పవన్ రియాక్షన్ : Pawan Kalyan Laughs Over Fan Comments | Asianet News Telugu
26:03Deputy CM Pawan Kalyan: పవన్ అదిరిపోయే కార్యక్రమం 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ| Asianet News Telugu
22:15కొండపల్లి బొమ్మలు పరిశీలించిన పవన్ | Deputy CM Pawan Kalyan | Asianet News Telugu
11:48టీచర్ అయ్యుండి నువ్వే అబద్దాలు చెప్తే... ఇంకా వాళ్ళకేం చదువు చెప్తావ్ 😡 Chitha Vijay Prathap Reddy
06:18పవన్ తెలంగాణ రాజకీయాలపై మాధవ్ కీలక కామెంట్స్ | BJP MP Madhav Press Meet | Asianet News Telugu
10:30అధికారులకి చెమటలు పట్టించిన ఫుడ్ కమీషన్ చైర్మన్ | AP State Food Commission Chairman | Asianet Telugu