క్షణాల్లో మంటలు.. 8 మందిని రక్షించా: Markapuram Bus Accident ప్రత్యక్ష సాక్షి | Asianet News Telugu

Published : Mar 26, 2026, 08:43 PM IST

ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం హృదయ విదారకంగా మారింది. ప్రమాదం జరిగిన కొన్ని క్షణాల్లోనే బస్సుకు మంటలు అంటుకోవడంతో ప్రయాణికులు ప్రాణాల కోసం ఆర్తనాదాలు చేశారు. ఈ విషాద ఘటనలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ఓ వ్యక్తి, తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా 8 మందిని రక్షించానని తెలిపాడు. ఆ భయానక క్షణాలను గుర్తుచేసుకుంటూ, “అన్నీ క్షణాల్లోనే జరిగిపోయాయి.. మంటలు వేగంగా వ్యాపించాయి” అని వివరించాడు.

04:01Chandrababu & Pawan Kalyan Reduce Convoys: | Asianet News Telugu
09:29బత్తలపల్లి పాఠశాలలో మంత్రి నారా లోకేష్ ఎమోషనల్ స్పీచ్| Asianet News Telugu
48:16Minister Kolusu Parthasarathy:ఏపీ క్యాబినెట్ నిర్ణయాలపై మంత్రి కీలక ప్రెస్ మీట్| Asianet News Telugu
03:50Chandrababu convoy: కాన్వాయ్ సగానికి కుదించుకున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్| Asianet Telugu
12:14Karunakar Reddy: శ్రీవాణి టికెట్ల పేరుతో 48 కోట్ల కుంభకోణం భూమన సంచలన కామెంట్స్| Asianet News Telugu
97:15తిరుపతి గంగమ్మ విశ్వరూప దర్శనం.. ఒక్కసారి దర్శిస్తే లైఫ్‌లో మర్చిపోలేరు | Tirupati Gangamma Jathara
05:02Heat Waves & Rains Alert: రానున్న 24 గంటల్లో ఈజిల్లాలకు అలెర్ట్ | Asianet News Telugu
02:55AP Weather Update: ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం | Asianet News Telugu
48:53CM Chandrababu Speech: స్కిల్ యూనివర్సిటీ శంకుస్థాపనలో చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్| Asianet Telugu
09:20జగన్ ను అభిమానులను కంట్రోల్ చేయలేక చేతులెత్తేసిన పోలీసులు YS Jagan Craze | Asianet News Telugu