పల్నాడులో దారుణం.. 30 సెంట్ల స్థలం కోసం అన్న కూతురిని కత్తితో నరికి, బాబాయ్‌ ఘాతుకం

Siva Kodati |  
Published : Jun 21, 2022, 06:40 PM ISTUpdated : Jun 21, 2022, 08:58 PM IST
పల్నాడులో దారుణం.. 30 సెంట్ల స్థలం కోసం అన్న కూతురిని కత్తితో నరికి, బాబాయ్‌ ఘాతుకం

సారాంశం

పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం యన్నాదేవీలో అన్నకూతురిని బాబాయ్ కత్తితో నరికాడు. కేవలం 30 సెంట్ల భూమి కోసం ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. 

మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. ఆస్తుల కోసం అయిన వారినే అంతం చేస్తున్నారు. కేవలం 30 సెంట్ల స్థలం కోసం ఓ వ్యక్తి ఉన్మాదిగా మారిపోయాడు. కూతురి వయసయ్యే యువతి పైనే కత్తి దూశాడు. నడిరోడ్డు మీద విచక్షణారహితంగా కత్తితో నరికాడు. పల్నాడు జిల్లా (palnadu distrirct) సత్తెనపల్లి (sattenapalle) మండలం యన్నాదేవీలో జరిగింది ఈ కిరాతక పర్వం ఆస్తి వివాదంలో అన్న కూతురిపైనే బాబాయ్ దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలని స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్ధితి విషమంగా వున్నట్లుగా తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Humanoid Robot Introduced at Visakhapatnam Railway Station | Waltair Division | Asianet News Telugu
Palla Srinivas on Lokesh Birthday: లోకేష్అంటే నమ్మకం.. నిత్యంప్రజల్లోనే ఉంటారు | Asianet News Telugu