కేరళ విపత్తు హృదయాన్ని కలిచివేస్తోంది : వైఎస్‌ జగన్‌

Published : Aug 18, 2018, 06:22 PM ISTUpdated : Sep 09, 2018, 12:34 PM IST
కేరళ విపత్తు హృదయాన్ని కలిచివేస్తోంది : వైఎస్‌ జగన్‌

సారాంశం

 ప్రకృతి సోయగాలకు పుట్టినిల్లుగా అభివర్ణించే కేరళలో వరద భీభత్సం చూస్తుంటే హృదయం కలచివేస్తోందని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.    

విశాఖపట్టణం: ప్రకృతి సోయగాలకు పుట్టినిల్లుగా అభివర్ణించే కేరళలో వరద భీభత్సం చూస్తుంటే హృదయం కలచివేస్తోందని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.  

భారీ వరదలు ఎడతెరపని వర్షాలతో చిన్నాభిన్నమైన కేరళ పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కష్ట కాలంలో తనప్రార్థనలు, ఆలోచనలు కేరళ ప్రజల వెన్నంటే ఉంటాయన్నారు. విపత్తుతో తల్లడిల్లుతున్న కేరళ ప్రజలకు సహాయ, పునరావాస చర్యల్లో కేంద్రప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని కోరారు. 

PREV
click me!

Recommended Stories

వెంక‌న్న భ‌క్తుల‌కు గుడ్ న్యూస్‌.. ముంద‌స్తు బుకింగ్ లేకుండానే ప్ర‌త్యేక‌ ద‌ర్శ‌నం, నేరుగా టికెట్‌
తిరుమల లడ్డూను చెక్ చేసేందుకు 'ఇ-నోస్' ఇ-టంగ్'.. ఎలా పనిచేస్తాయో తెలుసా..?