అనంతపురం జిల్లాలో యువతి పరువు హత్య.. చున్నీతో ఉరివేసి...

Published : Nov 08, 2023, 07:50 AM ISTUpdated : Nov 08, 2023, 07:52 AM IST
అనంతపురం జిల్లాలో యువతి పరువు హత్య.. చున్నీతో ఉరివేసి...

సారాంశం

తాము చెప్పిన వాడిని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందని కుటుంబసభ్యులు ఓ యువతిని అతి దారుణంగా హత్య చేశారు. 

అనంతపురం : తనకిష్టమైనవాడిని పెళ్లి చేసుకుంటానన్నందుకు ఓ యువతిని కుటుంబ సభ్యులు అతి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో కలకలం రేపింది. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కోటంకలో ఈ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. యువతికి కుటుంబసభ్యులు సంబంధం చూశారు. అయితే, యువతి మాత్రం తనకిష్టమైన వాడినే పెళ్లి చేసుకుంటానని.. తల్లిదండ్రులు చూసిన వాడిని చేసుకోనని మొండిపట్టు పట్టింది. దీంతో కోపానికి వచ్చిన కుటుంబ సభ్యులు ఈ దారుణానికి తెగించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

వెంక‌న్న భ‌క్తుల‌కు గుడ్ న్యూస్‌.. ముంద‌స్తు బుకింగ్ లేకుండానే ప్ర‌త్యేక‌ ద‌ర్శ‌నం, నేరుగా టికెట్‌
తిరుమల లడ్డూను చెక్ చేసేందుకు 'ఇ-నోస్' ఇ-టంగ్'.. ఎలా పనిచేస్తాయో తెలుసా..?