గత నాలుగైదు రోజులుగా వర్షాలు పూర్తిగా ముఖం చాటేశాయి… ఎండలు మండిపోతున్నాయి. దీంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్న తెలుగు ప్రజలు తెలంగాణ వెదర్ మ్యాన్ చల్లని కబురు చెప్పారు. వర్షాలు మళ్ళీ షురూ కాబోతున్నాయని ప్రకటించారు.