కడప జిల్లాలో స్కూల్ బస్సు కింద పడి నాలుగేళ్ల చిన్నారి మృతి..

Published : Jul 03, 2023, 10:09 AM ISTUpdated : Jul 03, 2023, 10:12 AM IST
కడప జిల్లాలో స్కూల్ బస్సు కింద పడి నాలుగేళ్ల చిన్నారి మృతి..

సారాంశం

జమ్మలమడుగులో ఓ స్కూలు బస్సు కింద పడి నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. బస్సు దిగుతుండగా కాలుజారి పడిపోయింది. ఆమె మీదినుంచి బస్సు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది.

కడప జిల్లా : కడప జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. సోమవారం ఉదయం స్కూల్ బస్సు కింద పడి నాలుగేళ్ల చిన్నారి జీనా మృతి చెందింది. కడపజిల్లా, జమ్మలమడుగులో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. విశ్వశాంతి స్కూల్ బస్సు కింద పడి చిన్నారి మృతి చెందింది. బస్సు దిగుతుండగా  కాలుజారి పడిపోయింది చిన్నారి. ఆమె పైనుంచి బస్సు వెళ్ళిపోయింది. దీంతో చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం... ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
Vizag Police Commissioner: తాగి రోడ్డెక్కితే జైలుకే విశాఖ పోలీస్ హెచ్చరిక | Asianet News Telugu