మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి N. V. Ramana కీలక వ్యాఖ్యలు చేశారు. కష్టకాలంలో సహాయం చేసిన వారిని తప్పకుండా గుర్తించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ముఖ్యంగా Komati Jayaram అమరావతి రైతుల ఉద్యమానికి న్యాయ సహాయం మరియు ఆర్థిక సహాయం అందించారని పేర్కొన్నారు.