20మందిని కరిచిన పిచ్చికుక్క (వీడియో)

Bukka Sumabala   | Asianet News
Published : Dec 23, 2020, 12:58 PM IST
20మందిని కరిచిన పిచ్చికుక్క (వీడియో)

సారాంశం

కృష్ణాజిల్లా, తిరువూరు పట్టణంలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. కనిపించిన వారినల్లా కరుస్తుండడంతో జనాలు బెంబేలెత్తి పోయారు. 

కృష్ణాజిల్లా, తిరువూరు పట్టణంలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. కనిపించిన వారినల్లా కరుస్తుండడంతో జనాలు బెంబేలెత్తి పోయారు. 

"

తిరువూరులోని బస్టాండ్ సెంటర్, మార్కెట్ సెంటర్, మున్సిపల్ కార్యాలయం శివారులో యథేచ్ఛగా తిరుగుతూ, కనపడిన వారినల్లా కాటేసింది. ఇలా మొత్తం 20 మందిని కరిచింది. 

కుక్కకాటుకు బలైన వారిలో చిన్నపిల్లలు, మహిళలు ఉండటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Perni Nani comments on Chandrababu: చంద్రబాబు, పవన్ పేర్ని నాని సెటైర్లు | Asianet News Telugu
IMD Cold Wave Alert : ఈ సీజన్ లోనే కోల్డెస్ట్ 48 గంటలు.. ఈ ప్రాంతాల్లో చలిగాలుల అల్లకల్లోలమే