రైతులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు. అమరావతిలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో అన్నదాత సుఖీభవ పథకం 3వ విడత నిధుల విడుదలకు తేదీని ఫిక్స్ చేసినట్లు ప్రకటించారు. రైతులకు ఆర్థికంగా బలపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని సీఎం తెలిపారు.