అమరావతిలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో BC సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి S. సవిత ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, నాయకులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల ఆవిర్భావానికి తన ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.