బిగ్ బ్రేకింగ్.. విజయవాడ దుర్గగుడి ఛైర్మన్ పై హత్యయత్నం..ఆస్పత్రికి తరలింపు

Published : Nov 24, 2023, 10:52 PM ISTUpdated : Nov 24, 2023, 10:56 PM IST
బిగ్ బ్రేకింగ్.. విజయవాడ దుర్గగుడి ఛైర్మన్ పై హత్యయత్నం..ఆస్పత్రికి తరలింపు

సారాంశం

Durga Temple Vijayawada: దుర్గగుడి చైర్మన్ పై హత్యాయత్నం జరిగింది.  గాజు సీసాతో కర్నాటి రాంబాబుపై  గుర్తుతెలియని వ్యక్తి దాడి చేశాడు. కడుపులో గాయాలు కావడంతో  అతడ్ని ఆసుపత్రి కి తరలించారు.

Durga Temple Vijayawada: దుర్గగుడి ఛైర్మన్‌ కర్నాటి రాంబాబుపై గుర్తు తెలియని వ్యక్తి హత్యయత్నం చేశాడు. దీంతో గాజు సీసాతో దాడి చేయడంతో రాంబాబు తీవ్రంగా గాయాలయ్యాడు. ప్రైవేటు ఆస్పత్రిలో రాంబాబు చికిత్స పొందుతున్నారు. రాంబాబుకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఈ దాడి చేసిన వ్యక్తిని రాంబాబు అనుచరులు దొరకబడి చితకబాదారు. అనుచరులు దాడిలో కృష్ణకు తీవ్ర గాయాలు కావడంతో అతడ్ని కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

ఇటీవలే దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు తండ్రి మరణించారు. ఈ క్రమంలో స్మశానంలోని తండ్రి సమాధి వద్ద దీపం పెట్టడానికి వెళ్లిన రాంబాబుపై దాడి జరిగింది. గుర్తితెలియని వ్యక్తి వెనుక నుండి వచ్చి సీసాతో దాడి చేశాడు. ఈ దాడిని పసిగట్టి పెను ప్రమాదం తప్పింది. దాడికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియల్సి ఉంది.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్