జగన్ ఆస్తుల కేసు: కోర్టు కీలక నిర్ణయం

Published : Jan 11, 2021, 04:41 PM IST
జగన్ ఆస్తుల కేసు: కోర్టు కీలక నిర్ణయం

సారాంశం

జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ, ఈడీ సోమవారం నాడు కీలక నిర్ణయం తీసుకొంది. సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ కేసుల విచారణను చేపట్టవచ్చని కోర్టు స్పష్టం చేసింది.

అమరావతి: జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ, ఈడీ సోమవారం నాడు కీలక నిర్ణయం తీసుకొంది. సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ కేసుల విచారణను చేపట్టవచ్చని కోర్టు స్పష్టం చేసింది.

సీబీఐ, ఈడీ చార్జీషీట్ల నేరాభియోగాలు  వేర్వేరని ఈడీ స్పష్టం చేసింది. ఈ వాదనతో కోర్టు ఏకీభవించింది. ఈడీ కేసులను తొలుత విచారణ చేస్తామని కోర్టు ప్రకటించింది. ఈ కేసు విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది.

సీబీఐ చార్జీషీట్ల తేలిన తర్వాతే ఈడీ కేసుల విచారణ చేపట్టాలని జగన్ తరపు న్యాయవాది కోరారు.అయితే జగన్ తరపు న్యాయవాది చేసిన అభ్యర్ధనను కోర్టు తీరస్కరించింది.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే