జగన్ ఆస్తుల కేసు: కోర్టు కీలక నిర్ణయం

Published : Jan 11, 2021, 04:41 PM IST
జగన్ ఆస్తుల కేసు: కోర్టు కీలక నిర్ణయం

సారాంశం

జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ, ఈడీ సోమవారం నాడు కీలక నిర్ణయం తీసుకొంది. సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ కేసుల విచారణను చేపట్టవచ్చని కోర్టు స్పష్టం చేసింది.

అమరావతి: జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ, ఈడీ సోమవారం నాడు కీలక నిర్ణయం తీసుకొంది. సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ కేసుల విచారణను చేపట్టవచ్చని కోర్టు స్పష్టం చేసింది.

సీబీఐ, ఈడీ చార్జీషీట్ల నేరాభియోగాలు  వేర్వేరని ఈడీ స్పష్టం చేసింది. ఈ వాదనతో కోర్టు ఏకీభవించింది. ఈడీ కేసులను తొలుత విచారణ చేస్తామని కోర్టు ప్రకటించింది. ఈ కేసు విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది.

సీబీఐ చార్జీషీట్ల తేలిన తర్వాతే ఈడీ కేసుల విచారణ చేపట్టాలని జగన్ తరపు న్యాయవాది కోరారు.అయితే జగన్ తరపు న్యాయవాది చేసిన అభ్యర్ధనను కోర్టు తీరస్కరించింది.

PREV
click me!

Recommended Stories

పాలు లేకుండానే నెయ్యి ఎలా త‌యారు చేశారు.? అస‌లు తిరుమ‌ల‌ ల‌డ్డూలో ఏం క‌లిపారు.? ఇంత‌కీ ఏం జ‌రిగింది
Andhra pradesh: ఏపీలో దేశంలోనే తొలి క్వాంట‌మ్ వ్యాలీ.. ఆ ప్రాంతంలో స‌రికొత్త విప్ల‌వం