బంగాళాఖాతంలో అల్పపీడనం దిశ మార్చుకుని ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తోంది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో పలు జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి. ఇదే సమయంలో రాష్ట్రాలోని మరికొన్ని చోట్ల ఎండలు మండిపోతున్నాయి.