రేపు ఉదయం హైదరాబాద్‌కి జగన్.. పదే పది నిమిషాలు టూర్, అక్కడి నుంచి విశాఖకి

Siva Kodati |  
Published : May 02, 2023, 09:49 PM IST
రేపు ఉదయం హైదరాబాద్‌కి జగన్.. పదే పది నిమిషాలు టూర్, అక్కడి నుంచి విశాఖకి

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం ఉదయం హైదరాబాద్‌ రానున్నారు. అనంతరం పది పదే నిమిషాల్లో ఆయన విశాఖకు వెళ్లనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం ఉదయం హైదరాబాద్‌ రానున్నారు. రేపు ఉదయం 8.10కి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం పది పదే నిమిషాల్లో ఆయన విశాఖకు వెళ్లనున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ‌తో కలిసి జగన్ విశాఖకు వెళ్తారని ప్రముఖ తెలుగు వార్తాసంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. రేపు అదానీ డేటా సెంటర్ శంకుస్థాపనలో పాల్గొననున్న జగన్, అదానీ పాల్గొననున్నారు. జగన్ హైదరాబాద్ పర్యటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 


 

PREV
click me!

Recommended Stories

YS Sharmila Comments on Modi: గాడ్సే, మోదీ ఇద్దరూ ఒకటే షర్మిల సంచలన కామెంట్స్| Asianet News Telugu
CM Chandrababu Naidu Speech: కర్నూలు జిల్లాలో చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్ | Asianet News Telugu