24 గంటల్లో 147 కరోనా కేసులు: ఏపీలో మొత్తం 8,92,008కి చేరిక

Published : Mar 15, 2021, 06:32 PM IST
24 గంటల్లో 147 కరోనా కేసులు: ఏపీలో మొత్తం 8,92,008కి చేరిక

సారాంశం

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో147 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 92వేల 008 కి చేరుకొన్నాయి. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో147 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 92వేల 008 కి చేరుకొన్నాయి. 

గత 24 గంటల్లోరాష్ట్రంలో కరోనాతో ఒక్కరు  మరణించారు. కర్నూల్ జిల్లాలో కరోనాతో ఒకరు మరణించారు.రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,185 కి చేరుకొంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 1,45,57,366 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 22,604మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో147 మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. 

గత 24 గంటల్లో 103 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  ఏపీలో ఇప్పటివరకు 8 లక్షల 83వేల 380 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  రాష్ట్రంలో ఇంకా 1443 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ  ప్రకటించింది.

గత 24 గంటల్లో అనంతపురంలో 009, చిత్తూరులో 035,తూర్పుగోదావరిలో 031 గుంటూరులో 021, కడపలో 009 కృష్ణాలో 009, కర్నూల్ లో 004, నెల్లూరులో 009, ప్రకాశంలో 001 శ్రీకాకుళంలో 010, విశాఖపట్టణంలో 007, విజయనగరంలో 001,పశ్చిమగోదావరిలో 001 కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -67,866, మరణాలు 601
చిత్తూరు  -88,105,మరణాలు 857
తూర్పుగోదావరి -1,24,677, మరణాలు 636
గుంటూరు  -75,932, మరణాలు 672
కడప  -55,476, మరణాలు 463
కృష్ణా  -49,161,మరణాలు 682
కర్నూల్  -60,965, మరణాలు 490
నెల్లూరు -62,545, మరణాలు 509
ప్రకాశం -62,253 మరణాలు 580
శ్రీకాకుళం -46,310,మరణాలు 347
విశాఖపట్టణం  -60,257, మరణాలు 568
విజయనగరం  -41,183, మరణాలు 238
పశ్చిమగోదావరి -94,383, మరణాలు 542

 

 


 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం