ఏపీ ప్రభుత్వ విప్ లుగా మరో ముగ్గురికి అవకాశం

Published : Jun 12, 2019, 10:46 AM IST
ఏపీ ప్రభుత్వ విప్ లుగా మరో ముగ్గురికి అవకాశం

సారాంశం

ఏపీ ప్రభుత్వ విప్ లుగా మరో ముగ్గురికి అవకాశం ఇచ్చారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ  చేసింది. 

ఏపీ ప్రభుత్వ విప్ లుగా మరో ముగ్గురికి అవకాశం ఇచ్చారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ  చేసింది. సామినేని ఉదయభాను( జగ్గయ్యపేట), పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (మాచర్ల), కాపు రామ చంద్రారెడ్డి ( రాయదుర్గం) లకు ప్రభుత్వ విప్ లుగా సీఎం జగన్ అవకాశం కల్పించారు.

అంతకు ముందుచీఫ్‌ విప్‌గా శ్రీకాంత్‌రెడ్డి ముత్యాలనాయుడు(మాడుగుల), దాడిశెట్టి రాజా(తుని), చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి(చంద్రగిరి), శ్రీనివాసులు (రైల్వే కోడూరు)విప్‌లుగా నియమితులైన విషయం తెలిసిందే.  కాగా కొలుసు పార్థసారధిని విప్‌ బాధ్యతల నుంచి తొలగించారు.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Press Meet: వేట్లపాలెం మృ*తుల కుటుంబాలకు 20లక్షలు ఆర్థిక సాయం | Asianet News Telugu
CM Chandrababu Naidu:వేట్లపాలెం ప్రమాద ఘటనపై అధికారులని సస్పెండ్ చేసిన సీఎం| Asianet News Telugu