AP Budget 2023‌-24 : బుగ్గన సాధారణ, కాకాని వ్యవసాయ బడ్జెట్ లోని హైలైట్స్...

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ 2023-24 ను అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. జగన్ క్యాబినెట్ ఆమోదం తర్వాత ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. 

1:13 PM

నీటి వనరుల శాఖకు రూ.11,908 కోట్లు కేటాయింపు

నీటి వనరుల శాఖకు రూ.11,908 కోట్లు కేటాయింపు
 

1:10 PM

వైఎస్సార్ జలకళకు రూ.252 కోట్లు కేటాయింపు

వైఎస్సార్ జలకళకు రూ.252 కోట్లు కేటాయింపు
 

1:07 PM

వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ కోసం రూ. 5,500 కోట్లు కేటాయింపు

వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ కోసం రూ. 5,500 కోట్లు కేటాయింపు 
 

1:04 PM

మత్స్య శాఖకు రూ.500 కోట్లు కేటాయింపు

మత్స్య శాఖకు రూ.500 కోట్లు కేటాయింపు 
 

1:00 PM

పశుసంవర్ధక శాఖకు రూ.1114 కోట్లు కేటాయింపు

పశుసంవర్ధక శాఖకు రూ.1114 కోట్లు కేటాయింపు

12:54 PM

శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయానికి రూ.138 కోట్లు కేటాయింపు

శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయానికి రూ.138 కోట్లు కేటాయింపు
 

12:53 PM

డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి రూ.102 కోట్లు

డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి రూ.102 కోట్లు కేటాయింపు

12:52 PM

ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రూ. 472 కోట్లు కేటాయింపు

ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రూ. 472 కోట్లు కేటాయింపు
 

12:49 PM

ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి రూ.286 కోట్లు కేటాయింపు

ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి రూ.286 కోట్లు కేటాయింపు

12:48 PM

వ్యవసాయ సహకార రంగానికి రూ.233 కోట్లు కేటాయింపు

వ్యవసాయ సహకార రంగానికి రూ.233 కోట్లు కేటాయింపు 
 

12:43 PM

వ్యవసాయ మౌళిక సదుపాలయ నిధి పథకం రూ.53 కోట్లు కేటాయింపు

వ్యవసాయ మౌళిక సదుపాలయ నిధి పథకం రూ.53 కోట్లు కేటాయింపు
 

12:40 PM

వ్యవసాయ మార్కెటింగ్ శాఖకు రూ.513 కోట్లు కేటాయింప

వ్యవసాయ మార్కెటింగ్ శాఖకు రూ.513 కోట్లు కేటాయింపు
 

12:37 PM

పట్టు పరిశ్రమ రూ.99 కోట్లు కేటాయింపు

పట్టు పరిశ్రమ రూ.99 కోట్లు కేటాయింపు
 

12:36 PM

ఉద్యావన శాఖకు రూ.656 కోట్లు కేటాయింపు

ఉద్యావన శాఖకు రూ.656 కోట్లు కేటాయింపు 
 

12:28 PM

వ్యవసాయంలో డ్రోన్ల వినియోగంకు రూ.80 కోట్లు కేటాయింపు

వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం... ఆర్బికేల ద్వారా 10 వేల డ్రోన్ల పంపిణీకి చర్యలు... ఇందుకోసం రూ.80 కోట్లు కేటాయింపు

12:27 PM

రైతు యాంత్రీకరణకు రూ.400 కోట్లు కేటాయింపే

రైతు యాంత్రీకరణకు రూ.400 కోట్లు కేటాయింపు 
 

12:26 PM

రైతుల ఎక్స్ గ్రేషియా కోసం రూ.20 కోట్లు

రైతుల ఎక్స్ గ్రేషియా కోసం రూ.20 కోట్లు

12:26 PM

ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్ కోసం రూ.37.39 కోట్లు కేటాయింపు

ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్ కోసం రూ.37.39 కోట్లు కేటాయింపు

12:25 PM

వైఎస్సార్ పొలం బడికి ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.13.33 కోట్లతో శిక్షణ

వైఎస్సార్ పొలం బడికి ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.13.33 కోట్లతో శిక్షణ 

12:23 PM

ప్రకృతి విపత్తుల నిధికి రూ.2000 కోట్లు కేటాయింపు

ప్రకృతి విపత్తుల నిధికి రూ.2000 కోట్లు కేటాయింపు

12:22 PM

వ్యవసాయ సలహా మండలిల ఏర్పాటు

వ్యవసాయ సలహా మండలిల ఏర్పాటు చేసాం. పంటల ప్రణాళిక, వ్యవసాయ అనుబంధ కార్యక్రమాల పర్యవేక్షణను ఈ సలహా మండల్లు చూడనున్నాయి.

12:20 PM

ఆర్బికేల ద్వారా రైతులకు ఎరువుల సరఫరా

ఆర్బికేల ద్వారా రైతులకు ఎరువుల సరఫరా చేయనున్నామని తెలిపారు.
 

12:18 PM

రాయితీ విత్తనాలు పంపిణీ రూ.200 కేటాయింపు

రాయితీ విత్తనాలు పంపిణీ  రూ.200 కేటాయింపు
 

12:17 PM

రైతు భరోసా, కిసాన్ యోజన్ కింద రూ.7220 కోట్లు

రైతు భరోసా, కిసాన్ యోజన్ కింద రూ.7220 కోట్లు 

ఉచిత పంటల భీమాకు రూ. 1600 కోట్లు కేటాయింపు 

సున్నా వడ్డీ రాయితి రూ.500 కోట్ల కేటాయింపు

12:15 PM

ఉచిత పంటల భీమాకు 1600 కోట్లు కేటాయింపు

ఉచిత పంటల భీమాకు రూ.1600 కోట్లు కేటాయింపు 
 

12:12 PM

రైతు భరోసా కేంద్రాలకు రూ.41 కోట్లు కేటాయింపు

రైతు భరోసా కేంద్రాల 2023-24 ఆర్థిక సంవత్సరానికి 41 కోట్ల 55 లక్షల రూపాయల కోట్లు కేటాయింపు 
 

12:10 PM

ఏపీని తెలంగాణ ఫాలో అవుతోంది... వ్యవసాయ మంత్రి కాకాని

రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్రం కూడా ప్రయత్నిస్తోందని మంత్రి తెలిపారు.
 

12:07 PM

కర్షక దేవాలయాలుగా రైతు భరోసా కేంద్రాలు

కర్షక దేవాలయాలుగా రైతు భరోసా కేంద్రాలు మారాయి. తన పల్లెలోనే రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించామని అన్నారు. 

12:06 PM

వైసిపి ప్రభుత్వం వ్యవసాయానికి ఖర్చు చేసింది రూ.1,50,000 కోట్లు ఖర్చు

వైసిపి ప్రభుత్వం ఇప్పటివరకు వ్యవసాయానకి లక్షా యాభై నాలుగు వేల కోట్లు ఖర్చు చేసారు. 
 

12:05 PM

జగన్ తో వరుణుడు, చంద్రబాబుతో కరువు చెలిమి..: మంత్రి కాకాని

గత పాలకుడు చంద్రబాబుతో కరువు జతకడితే జగనన్నతో వరుణుడి చెలిమి చేసాడని మంత్రి కాకాని అన్నారు. 

12:03 PM

వ్యవసాయ బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెడుతున్న కాకాని గోవర్ధన్ రెడ్డి

వ్యవసాయ బడ్జెట్ ను కాకాని గోవర్ధన్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నారు. 
 

12:00 PM

వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు.. : ఆర్థిక మంత్రి బుగ్గన

వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన స్పష్టం చేసారు. అయితే రైతులపై భారం పడకుండా మీటర్ల ఖర్చుతో పాటు ఉచిత విద్యుత్ కల్పించేందుకు నగదు బదిలీ విధానాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. 
 

11:59 AM

రూ.2,79,279 బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన

2లక్షల 79 వేల 279 కోట్ల తో బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం. ఇందులో రెవెన్యూ వ్యయం - 2,28,540 కోట్లు, మూల ధన వ్యయం - 31,061 కోట్లుగా వుంది. రెవెన్యూ లోటు - 22,316 కోట్లు, ద్రవ్య లోటు - 54,587 కోట్లుగా పేర్కొన్నారు. జీఎస్డీపీ లో రెవిన్యూ లోటు - 3.77 శాతం ద్రవ్య లోటు - 1.54 శాతంగా వుందని తెలిపారు. 
 

11:57 AM

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి రూ.532 కోట్లు కేటాయింపు

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి రూ.532 కోట్లు కేటాయింపు 
 

11:56 AM

గ్రామ సచివాలయ మరియు వార్డు సచివాలయాల కోసం రూ.3858 కోట్లు కేటాయింపు

గ్రామ సచివాలయ మరియు వార్డు సచివాలయాల కోసం రూ.3858 కోట్లు కేటాయింపు 
 

11:53 AM

ఇంధన శాఖకు రూ.6,546 కోట్లు కేటాయింపు

ఇంధన శాఖకు రూ.6,546 కోట్లు కేటాయింపు 
 

11:52 AM

పర్యావరణం, అటవీ, శాస్త్ర మరియు సాంకేతిక శాఖకు రూ.685 కోట్లు

పర్యావరణం, అటవీ, శాస్త్ర మరియు సాంకేతిక శాఖకు రూ.685 కోట్ల రూపాయలు కేటాయింపు 
 

11:49 AM

నీటి వనరుల అభివృద్దికి రూ.11,908 కోట్ల కేటాయింపు

2023-24 ఆర్థిక సంవత్సరానికి నీటి వనరుల అభివృద్దికి రూ.11,908 కోట్ల కేటాయింపు 

11:46 AM

రవాణా, రహదారులు మరియు భవనాల శాఖకు రూ.9,118 కోట్ల కేటాయింపు


రవాణా, రహదారులు మరియు భవనాల శాఖకు  రూ.9,118 కోట్లు కేటాయింపు

11:45 AM

పరిశ్రమలు మరియు వాణిజ్యం కోసం రూ.2,606 కోట్లు కేటాయింపు

పరిశ్రమలు మరియు వాణిజ్యం కోసం రూ.2,606 కోట్లు కేటాయింపు 

11:40 AM

పేదల ఇళ్ల నిర్మాణం కోసం రూ.5,600 కోట్లు కేటాయింపు

పేదలందరికీ ఇళ్ల నిర్మాణం కార్యక్రమం కింద రూ.5,600 కోట్ల రూపాయలు కేటాయింపు
 

11:39 AM

కాపు సంక్షేమానికి రూ.4,887 కోట్లు, అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమానికి రూ.4,203 కోట్లు

2023-24 ఆర్థిక సంవత్సరానికి కాపు సంక్షేమానికి రూ.4,887 కోట్లు, అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమానికి రూ.4,203 కోట్లు కేటాయింపు 


 

11:37 AM

ఎస్సీ, ఎస్టీ, బిసిలకు భారీగా కేటాయింపులు...

షెడ్యూల్ కులాల కాంపోనెంట్ కోసం రూ.20 వేల కోట్లు,  షెడ్యూల్ తెగల కాంపోనెంట్ కు రూ.6,929 కోట్లు, వెనకబడిన తరగతుల కాంపోనెంట్ కోసం రూ.38 వేల కోట్ల రూపాయల కేటాయింపు

11:35 AM

వైఎస్సాఆర్ లా నేస్తంకు రూ.17 కోట్లు కేటాయింపు

వైఎస్సాఆర్ లా నేస్తంకు ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.17 కోట్లు కేటాయింపు

11:34 AM

వైఎస్సార్ వాహన మిత్ర పథకానికి రూ.275 కోట్లు కేటాయింపు

వైఎస్సార్ వాహన మిత్ర పథకానికి రూ.275 కోట్లు కేటాయింపు 
 

11:34 AM

జగనన్న తోడుకు రూ.35 కోట్లు, జగనన్న చేదోడుకు రూ.350 కోట్లు కేటాయింపు

జగనన్న తోడుకు రూ.35 కోట్లు, జగనన్న చేదోడుకు రూ.350 కోట్లు కేటాయింపు
 

11:33 AM

వైఎస్సార్ నేతన్న నేస్తం కోసం రూ.200 కోట్లు

వైఎస్సార్ నేతన్న నేస్తం కోసం రూ.200 కోట్లు కేటాయింపు 
 

11:32 AM

వైఎస్సార్ ఈబిసి నేస్తంకు రూ.610 కోట్లు

వైఎస్సార్ ఈబిసి నేస్తంకు రూ.610 కోట్లు
 

11:31 AM

వైఎస్సార్ భీమా కోసం రూ.372 కోట్ల కేటాయింపు

వైఎస్సార్ భీమా కోసం రూ.372 కోట్ల కేటాయింపు
 

11:31 AM

వైఎస్సార్ కాసే నేస్తంకు రూ.550 కోట్లు కేటాయింపు

వైఎస్సార్ కాసే నేస్తంకు రూ.550 కోట్లు కేటాయింపు
 

11:29 AM

త్వరలోనే పెన్షన్ రూ.3000 కు పెంపు... రూ.29,434 కోట్ల కేటాయింపు

త్వరలోనే పెన్షన్ రూ.3000 కు పెంపు... రూ.29,434 కోట్ల కేటాయింపు

2023-24 ఆర్థిక సంవత్సరానికి వైఎస్సార్ పెన్షన్ కానుకకు రూ.21,434 కోట్లు కేటాయింపు 
 

11:25 AM

యువజన అభివృద్ది, పర్యాటకం మరియు సంస్కృతి శాఖకు రూ.291 కోట్లు కేటాయింపు

ఈ ఆర్థిక సంవత్సరానికి యువజన అభివృద్ది, పర్యాటకం మరియు సంస్కృతి శాఖ కోసం రూ.291 కోట్లు కేటాయింపు 
 

11:22 AM

నైపుణ్యాభివృద్దికి రూ.1,166 కోట్ల రూపాయలు కేటాయింపు

నైపుణ్యాభివృద్దికి రూ.1,166 కోట్ల రూపాయలు కేటాయింపు
 

11:19 AM

పురపాలక, పట్టణాభివృద్దికి రూ.9,381 కోట్లు కేటాయింపు

2023‌-24 ఆర్థిక సంవత్సరానికి పురపాలక పరిపాలన మరియు పట్టణాభివృద్దికి రూ.9,381 కోట్లు కేటాయింపు

11:18 AM

పంచాయితీరాజ్ మరియ గ్రామీణాభివృద్దికి రూ.15,873 కోట్లు కేటాయింపు

2023‌‌-24 ఆర్థిక సంవత్సరానికి పంచాయితీరాజ్ మరియ గ్రామీణాభివృద్దికి రూ.15,873 కోట్లు కేటాయింపు

11:16 AM

పాఠశాల విద్యకు రూ.29,690 కోట్లు కేటాయింపు

023-24ఆర్థిక సంవత్సరానికి పాఠశాల విద్యకు రూ.29,690 కోట్లు,  ఉన్నత విద్యకు రూ.2,063 కోట్ల రూపాయలు కేటాయింపు 
 

11:13 AM

జగనన్న విద్యా దీవెనకు రూ.2,841 కోట్లు, జగనన్న వసతి దీవెనకు రూ.2,200 కోట్లు

జగనన్న విద్యా దీవెన పథకానికి రూ.2,841 కోట్లు, జగనన్న వసతి దీవెన పథకానికి రూ.2,200 కోట్లు కేటాయింపు. 2019 నుండి ఇప్పటివరకు జగనన్న విద్యా దీవెనకు .9,249 కోట్లు, జగనన్న వసతి దీవెన పథకం కింద రూ.3,366 కోట్లు పంపిణీ. 

11:09 AM

జగనన్న విద్యా కానుక కోసం రూ.560 కోట్లు

జగనన్న విద్యా కానుక కోసం రూ.560 కోట్లు
 

11:09 AM

మన బడి నాడు-నేడు కార్యక్రమానికి రూ.3,500 కోట్లు కేటాయింపు

మన బడి నాడు-నేడు కార్యక్రమానికి రూ.3,500 కోట్లు కేటాయింపు
 

11:07 AM

జగనన్న అమ్మ ఒడి పథకానికి రూ.6,500 కోట్లు కేటాయింపు

జగనన్న అమ్మ ఒడి పథకానికి రూ.6,500 కోట్లు కేటాయింపు
 

11:04 AM

మహిళా అభివృద్ది మరియు పిల్లల సంక్షేమానికి రూ.3,951 కోట్లు కేటాయింపు

మహిళా అభివృద్ది మరియు పిల్లల సంక్షేమానికి రూ.3,951 కోట్లు కేటాయింపు
 

11:03 AM

వైఎస్సాఆర్ చేయూత పథకానికి రూ.5000 కోట్లు కేటాయింపు

వైఎస్సాఆర్ చేయూత పథకానికి రూ.5000 కోట్లు కేటాయింపు
 

11:02 AM

వైఎస్సార్ సున్నా వడ్డి పథకానికి రూ.1000 కోట్లు కేటాయింపు

స్వయం సహాయక సంఘాలకు వైఎస్సార్ సున్నా వడ్డి పథకానికి రూ.1000 కోట్లు కేటాయింపు 
 

11:01 AM

వైఎస్సార్ ఆసరా పథకం 4వ విడతకు రూ.6,700 కోట్లు

వైఎస్సార్ ఆసరా పథకం 4వ విడత కోసం రూ.6,700 కోట్లు కేటాయింపు. మొదటి మూడు విడతల్లో రూ.19,137 కోట్లు చెల్లించామని మంత్రి తెలిపారు.
 

10:58 AM

ఆరోగ్యం, వైద్యం, కుటుంబ సంక్షేమం కోసం రూ.15,882 కోట్లు కేటాయింపు

2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆరోగ్యం, వైద్యం మరియు కుటుంబ సంక్షేమం కోసం రూ.15,882 కోట్లు కేటాయింపు
 

10:57 AM

విద్యార్థులకు మెరుగైన ఆహారం అందించేందుకు సంవత్సరానికి రూ.1000 కోట్లు అదనంగా ఖర్చ

విద్యార్థులకు మెరుగైన ఆహారం అందించేందుకు సంవత్సరానికి రూ.1000 కోట్లు అదనంగా ఖర్చు. 
 

10:55 AM

వైఎస్సార్ ఆరోగ్య ఆసరా క్రింద శస్త్రచికిత్స చేసుకున్న వారికి నెలకు రూ.5000

వైఎస్సార్ ఆరోగ్య ఆసరా క్రింద శస్త్రచికిత్స తర్వాత జీవనోపాధి నిమిత్తం నెలకు రూ.5000 అందించాలని నిర్ణయం 

10:50 AM

ప్రజా పంపిణీ వ్యవస్థకు 3,725 కోట్ల రూపాయలు కేటాయింపు

ప్రజా పంపిణీ వ్యవస్థకు 3,725 కోట్ల రూపాయలు కేటాయింపు
 

10:48 AM

వైఎస్సార్ సున్నా వడ్డీ పంటల రుణాల కోసంరూ.500 కోట్లు,

వైఎస్సార్ సున్నా వడ్డీ పంటల రుణాల కోసంరూ.500 కోట్లు, వ్యవసాయ మార్కెటింగ్, ధరల స్థిరీకరణ కోసం 3000 కోట్ల  స్థిరీకరణ నిధి ఏర్పాటు
 

10:44 AM

వ్యవసాయ యాంత్రీకరణకు రూ. 1,212 కోట్లు కేటాయింపు

వ్యవసాయ యాంత్రీకరణకు  రూ. 1212 కోట్లు కేటాయింపు
 

10:43 AM

వైఎస్సార్ ఉచిత పంటల భీమా పథకానికి 1,600 కోట్ల రూపాయలు కేటాయింపు

వైఎస్సార్ ఉచిత పంటల భీమా పథకానికి 1,600 కోట్ల రూపాయలు కేటాయింపు 

10:40 AM

వ్యవసాయ ఉత్పత్తుల పరీక్ష కేంద్రాలకు రూ.36.39 కోట్లు

మరో 7వేల రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు రూ.40.46 కోట్ల రూపాయలు కేటాయింపు 


 వ్యవసాయ ఉత్పత్తుల పరీక్ష కేంద్రాలకు  36.39 కోట్లు

10:38 AM

వ్యవసాయ శాఖకు రూ.11589.48 కోట్లు కేటాయింపు

వ్యవసాయ శాఖకు రూ.11589.48 కోట్లు కేటాయింపు
 

10:30 AM

రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ది ఏపీ టాప్

రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్దిలో 2018లో 22వ స్థానంలో వుండగా 2021-22 లో దేశంలోనే ఒకటవ స్ధానంలోకి వెళ్ళింది. 

10:27 AM

మ్యానిఫెస్టోకు మించి ప్రభుత్వం పనిచేస్తోంది... బుగ్గన

మ్యానిపెస్టోలోని వాగ్దానాలకు మించి ప్రభుత్వం పనిచేస్దోందని ఆర్థిక మంత్రి బుగ్గన అన్నారు. రాష్ట్ర ప్రజలకు వైసిపి ప్రభుత్వం ఏం చేసిందో మంత్రి వివరించారు. 

10:19 AM

స్పీకర్ పోడియం వద్ద టిడిపి ఎమ్మెల్యేల ఆందోళన

తమను అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయడంతో ఆగ్రహించిన టిడిపి ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. 14 మంది టిడిపి ఎమ్మెల్యేలను స్పీకర్ ఇవాళ సస్పెండ్ చేసారు.  
 

10:15 AM

టిడిపి సభ్యులను సభనుండి సస్పెండ్ చేసిన స్పీకర్...

టిడిపి శ్రేణుల నిరసనల మధ్య బడ్జెట్  ప్రసంగం కొనసాగించడం సాధ్యంకాకపోవడంతో వారిని సస్పెండ్ చేయాలని మంత్రి బుగ్గన కోరారు. దీంతో టిడిపి సభ్యులను స్పీకర్ తమ్మినేని ఇవాళ అసెంబ్లీ నుండి సస్పెండ్ చేసారు.


 

10:10 AM

బడ్జెట్ ప్రసంగాన్ని అడ్డుకుంటున్న టిడిపి సభ్యులు... సీఎం జగన్  సీరియస్

ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్ ప్రసంగానికి టిడిపి ఎమ్మెల్యేలు అడ్డుతగలడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీరియస్ అయ్యారు. గందరగోళం సృష్టిస్తున్న టిడిపి సభ్యులను సభ నుండి బయటకు పంపించాలని సీఎం స్పీకర్ ను కోరారు. 

9:46 AM

బడ్జెట్ 2023-24 ప్రతులతో ఏపీ అసెంబ్లీకి బుగ్గన...

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మూడో రోజయిన ఇవాళ బడ్జెట్ 2023 ని ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్ర బడ్జెట్ 2023-24 ప్రతులతో కూడిన సూట్ కేస్ తో ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీకి చేరుకున్నారు. 

 
 

8:59 AM

ఏపి బడ్జెట్ 2023-24 కు జగన్ కేబినెట్ ఆమోదం...

రాష్ట్ర బడ్జెట్ 2023-24 కు ఆంధ్ర ప్రదేశ్ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో మంత్రిమండలి సమావేశమై బడ్జెట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.కేబినెట్ ఆమోదం పొందిన ఈ బడ్జెట్ ను మంత్రులు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. 

8:54 AM

ఏపీ బడ్జెట్ 2023-24 ప్రతులకు ప్రత్యేక పూజలు

నేడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఉదయమే తన నివాసం నుండి సెక్రటేరియట్ కు బయలుదేరారు ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్ సహా పలువురు ఉన్నతాధికారులతో కలిసి తన చాంబర్ లో బడ్జెట్ ప్రతులకు మంత్రి ప్రత్యేక పూజలు చేసారు. అంతకుముందు రాష్ట్ర ఆర్ధిక శాఖ బృందం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో బడ్జెట్ ప్రతులకు ప్రత్యేక పూజలు చేయించారు. 

8:51 AM

ఏపీ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న నలుగురు మంత్రులు...

ఉద‌యం 10 గంట‌లకు సాధారణ బడ్జెట్ ను శాసనసభలో ఆర్ధిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాధ్ రెడ్డి, వ్య‌వ‌సాయానికి సంబంధించిన ప్ర‌త్యేక బ‌డ్జెట్ ను వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. ఇక శాసన మండ‌లిలో సాధారణ బడ్జెట్ ను ఉప‌ముఖ్య‌మంత్రి అంజాద్ బాషా, వ్య‌వ‌సాయ బడ్జెట్ ను పశుసంవర్ధకశాఖ మంత్రి సిదిరి అప్ప‌లరాజు ప్రవేశపెట్టనున్నారు. 


 

1:13 PM IST:

నీటి వనరుల శాఖకు రూ.11,908 కోట్లు కేటాయింపు
 

1:10 PM IST:

వైఎస్సార్ జలకళకు రూ.252 కోట్లు కేటాయింపు
 

1:07 PM IST:

వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ కోసం రూ. 5,500 కోట్లు కేటాయింపు 
 

1:04 PM IST:

మత్స్య శాఖకు రూ.500 కోట్లు కేటాయింపు 
 

1:00 PM IST:

పశుసంవర్ధక శాఖకు రూ.1114 కోట్లు కేటాయింపు

12:54 PM IST:

శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయానికి రూ.138 కోట్లు కేటాయింపు
 

12:53 PM IST:

డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి రూ.102 కోట్లు కేటాయింపు

12:52 PM IST:

ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రూ. 472 కోట్లు కేటాయింపు
 

12:50 PM IST:

ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి రూ.286 కోట్లు కేటాయింపు

12:48 PM IST:

వ్యవసాయ సహకార రంగానికి రూ.233 కోట్లు కేటాయింపు 
 

12:43 PM IST:

వ్యవసాయ మౌళిక సదుపాలయ నిధి పథకం రూ.53 కోట్లు కేటాయింపు
 

12:40 PM IST:

వ్యవసాయ మార్కెటింగ్ శాఖకు రూ.513 కోట్లు కేటాయింపు
 

12:37 PM IST:

పట్టు పరిశ్రమ రూ.99 కోట్లు కేటాయింపు
 

12:36 PM IST:

ఉద్యావన శాఖకు రూ.656 కోట్లు కేటాయింపు 
 

12:28 PM IST:

వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం... ఆర్బికేల ద్వారా 10 వేల డ్రోన్ల పంపిణీకి చర్యలు... ఇందుకోసం రూ.80 కోట్లు కేటాయింపు

12:27 PM IST:

రైతు యాంత్రీకరణకు రూ.400 కోట్లు కేటాయింపు 
 

12:26 PM IST:

రైతుల ఎక్స్ గ్రేషియా కోసం రూ.20 కోట్లు

12:26 PM IST:

ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్ కోసం రూ.37.39 కోట్లు కేటాయింపు

12:25 PM IST:

వైఎస్సార్ పొలం బడికి ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.13.33 కోట్లతో శిక్షణ 

12:24 PM IST:

ప్రకృతి విపత్తుల నిధికి రూ.2000 కోట్లు కేటాయింపు

12:22 PM IST:

వ్యవసాయ సలహా మండలిల ఏర్పాటు చేసాం. పంటల ప్రణాళిక, వ్యవసాయ అనుబంధ కార్యక్రమాల పర్యవేక్షణను ఈ సలహా మండల్లు చూడనున్నాయి.

12:20 PM IST:

ఆర్బికేల ద్వారా రైతులకు ఎరువుల సరఫరా చేయనున్నామని తెలిపారు.
 

12:18 PM IST:

రాయితీ విత్తనాలు పంపిణీ  రూ.200 కేటాయింపు
 

12:17 PM IST:

రైతు భరోసా, కిసాన్ యోజన్ కింద రూ.7220 కోట్లు 

ఉచిత పంటల భీమాకు రూ. 1600 కోట్లు కేటాయింపు 

సున్నా వడ్డీ రాయితి రూ.500 కోట్ల కేటాయింపు

12:15 PM IST:

ఉచిత పంటల భీమాకు రూ.1600 కోట్లు కేటాయింపు 
 

12:12 PM IST:

రైతు భరోసా కేంద్రాల 2023-24 ఆర్థిక సంవత్సరానికి 41 కోట్ల 55 లక్షల రూపాయల కోట్లు కేటాయింపు 
 

12:10 PM IST:

రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్రం కూడా ప్రయత్నిస్తోందని మంత్రి తెలిపారు.
 

12:07 PM IST:

కర్షక దేవాలయాలుగా రైతు భరోసా కేంద్రాలు మారాయి. తన పల్లెలోనే రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించామని అన్నారు. 

12:06 PM IST:

వైసిపి ప్రభుత్వం ఇప్పటివరకు వ్యవసాయానకి లక్షా యాభై నాలుగు వేల కోట్లు ఖర్చు చేసారు. 
 

12:05 PM IST:

గత పాలకుడు చంద్రబాబుతో కరువు జతకడితే జగనన్నతో వరుణుడి చెలిమి చేసాడని మంత్రి కాకాని అన్నారు. 

12:03 PM IST:

వ్యవసాయ బడ్జెట్ ను కాకాని గోవర్ధన్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నారు. 
 

12:00 PM IST:

వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన స్పష్టం చేసారు. అయితే రైతులపై భారం పడకుండా మీటర్ల ఖర్చుతో పాటు ఉచిత విద్యుత్ కల్పించేందుకు నగదు బదిలీ విధానాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. 
 

11:59 AM IST:

2లక్షల 79 వేల 279 కోట్ల తో బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం. ఇందులో రెవెన్యూ వ్యయం - 2,28,540 కోట్లు, మూల ధన వ్యయం - 31,061 కోట్లుగా వుంది. రెవెన్యూ లోటు - 22,316 కోట్లు, ద్రవ్య లోటు - 54,587 కోట్లుగా పేర్కొన్నారు. జీఎస్డీపీ లో రెవిన్యూ లోటు - 3.77 శాతం ద్రవ్య లోటు - 1.54 శాతంగా వుందని తెలిపారు. 
 

11:57 AM IST:

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి రూ.532 కోట్లు కేటాయింపు 
 

11:56 AM IST:

గ్రామ సచివాలయ మరియు వార్డు సచివాలయాల కోసం రూ.3858 కోట్లు కేటాయింపు 
 

11:53 AM IST:

ఇంధన శాఖకు రూ.6,546 కోట్లు కేటాయింపు 
 

11:52 AM IST:

పర్యావరణం, అటవీ, శాస్త్ర మరియు సాంకేతిక శాఖకు రూ.685 కోట్ల రూపాయలు కేటాయింపు 
 

11:49 AM IST:

2023-24 ఆర్థిక సంవత్సరానికి నీటి వనరుల అభివృద్దికి రూ.11,908 కోట్ల కేటాయింపు 

11:46 AM IST:


రవాణా, రహదారులు మరియు భవనాల శాఖకు  రూ.9,118 కోట్లు కేటాయింపు

11:45 AM IST:

పరిశ్రమలు మరియు వాణిజ్యం కోసం రూ.2,606 కోట్లు కేటాయింపు 

11:40 AM IST:

పేదలందరికీ ఇళ్ల నిర్మాణం కార్యక్రమం కింద రూ.5,600 కోట్ల రూపాయలు కేటాయింపు
 

11:39 AM IST:

2023-24 ఆర్థిక సంవత్సరానికి కాపు సంక్షేమానికి రూ.4,887 కోట్లు, అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమానికి రూ.4,203 కోట్లు కేటాయింపు 


 

11:37 AM IST:

షెడ్యూల్ కులాల కాంపోనెంట్ కోసం రూ.20 వేల కోట్లు,  షెడ్యూల్ తెగల కాంపోనెంట్ కు రూ.6,929 కోట్లు, వెనకబడిన తరగతుల కాంపోనెంట్ కోసం రూ.38 వేల కోట్ల రూపాయల కేటాయింపు

11:35 AM IST:

వైఎస్సాఆర్ లా నేస్తంకు ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.17 కోట్లు కేటాయింపు

11:34 AM IST:

వైఎస్సార్ వాహన మిత్ర పథకానికి రూ.275 కోట్లు కేటాయింపు 
 

11:34 AM IST:

జగనన్న తోడుకు రూ.35 కోట్లు, జగనన్న చేదోడుకు రూ.350 కోట్లు కేటాయింపు
 

11:33 AM IST:

వైఎస్సార్ నేతన్న నేస్తం కోసం రూ.200 కోట్లు కేటాయింపు 
 

11:32 AM IST:

వైఎస్సార్ ఈబిసి నేస్తంకు రూ.610 కోట్లు
 

11:31 AM IST:

వైఎస్సార్ భీమా కోసం రూ.372 కోట్ల కేటాయింపు
 

11:31 AM IST:

వైఎస్సార్ కాసే నేస్తంకు రూ.550 కోట్లు కేటాయింపు
 

11:29 AM IST:

త్వరలోనే పెన్షన్ రూ.3000 కు పెంపు... రూ.29,434 కోట్ల కేటాయింపు

2023-24 ఆర్థిక సంవత్సరానికి వైఎస్సార్ పెన్షన్ కానుకకు రూ.21,434 కోట్లు కేటాయింపు 
 

11:26 AM IST:

ఈ ఆర్థిక సంవత్సరానికి యువజన అభివృద్ది, పర్యాటకం మరియు సంస్కృతి శాఖ కోసం రూ.291 కోట్లు కేటాయింపు 
 

11:22 AM IST:

నైపుణ్యాభివృద్దికి రూ.1,166 కోట్ల రూపాయలు కేటాయింపు
 

11:19 AM IST:

2023‌-24 ఆర్థిక సంవత్సరానికి పురపాలక పరిపాలన మరియు పట్టణాభివృద్దికి రూ.9,381 కోట్లు కేటాయింపు

11:18 AM IST:

2023‌‌-24 ఆర్థిక సంవత్సరానికి పంచాయితీరాజ్ మరియ గ్రామీణాభివృద్దికి రూ.15,873 కోట్లు కేటాయింపు

11:16 AM IST:

023-24ఆర్థిక సంవత్సరానికి పాఠశాల విద్యకు రూ.29,690 కోట్లు,  ఉన్నత విద్యకు రూ.2,063 కోట్ల రూపాయలు కేటాయింపు 
 

11:13 AM IST:

జగనన్న విద్యా దీవెన పథకానికి రూ.2,841 కోట్లు, జగనన్న వసతి దీవెన పథకానికి రూ.2,200 కోట్లు కేటాయింపు. 2019 నుండి ఇప్పటివరకు జగనన్న విద్యా దీవెనకు .9,249 కోట్లు, జగనన్న వసతి దీవెన పథకం కింద రూ.3,366 కోట్లు పంపిణీ. 

11:09 AM IST:

జగనన్న విద్యా కానుక కోసం రూ.560 కోట్లు
 

11:09 AM IST:

మన బడి నాడు-నేడు కార్యక్రమానికి రూ.3,500 కోట్లు కేటాయింపు
 

11:07 AM IST:

జగనన్న అమ్మ ఒడి పథకానికి రూ.6,500 కోట్లు కేటాయింపు
 

11:04 AM IST:

మహిళా అభివృద్ది మరియు పిల్లల సంక్షేమానికి రూ.3,951 కోట్లు కేటాయింపు
 

11:03 AM IST:

వైఎస్సాఆర్ చేయూత పథకానికి రూ.5000 కోట్లు కేటాయింపు
 

11:02 AM IST:

స్వయం సహాయక సంఘాలకు వైఎస్సార్ సున్నా వడ్డి పథకానికి రూ.1000 కోట్లు కేటాయింపు 
 

11:01 AM IST:

వైఎస్సార్ ఆసరా పథకం 4వ విడత కోసం రూ.6,700 కోట్లు కేటాయింపు. మొదటి మూడు విడతల్లో రూ.19,137 కోట్లు చెల్లించామని మంత్రి తెలిపారు.
 

10:58 AM IST:

2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆరోగ్యం, వైద్యం మరియు కుటుంబ సంక్షేమం కోసం రూ.15,882 కోట్లు కేటాయింపు
 

10:57 AM IST:

విద్యార్థులకు మెరుగైన ఆహారం అందించేందుకు సంవత్సరానికి రూ.1000 కోట్లు అదనంగా ఖర్చు. 
 

10:55 AM IST:

వైఎస్సార్ ఆరోగ్య ఆసరా క్రింద శస్త్రచికిత్స తర్వాత జీవనోపాధి నిమిత్తం నెలకు రూ.5000 అందించాలని నిర్ణయం 

10:50 AM IST:

ప్రజా పంపిణీ వ్యవస్థకు 3,725 కోట్ల రూపాయలు కేటాయింపు
 

10:48 AM IST:

వైఎస్సార్ సున్నా వడ్డీ పంటల రుణాల కోసంరూ.500 కోట్లు, వ్యవసాయ మార్కెటింగ్, ధరల స్థిరీకరణ కోసం 3000 కోట్ల  స్థిరీకరణ నిధి ఏర్పాటు
 

11:01 AM IST:

వ్యవసాయ యాంత్రీకరణకు  రూ. 1212 కోట్లు కేటాయింపు
 

10:43 AM IST:

వైఎస్సార్ ఉచిత పంటల భీమా పథకానికి 1,600 కోట్ల రూపాయలు కేటాయింపు 

10:40 AM IST:

మరో 7వేల రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు రూ.40.46 కోట్ల రూపాయలు కేటాయింపు 


 వ్యవసాయ ఉత్పత్తుల పరీక్ష కేంద్రాలకు  36.39 కోట్లు

10:38 AM IST:

వ్యవసాయ శాఖకు రూ.11589.48 కోట్లు కేటాయింపు
 

10:30 AM IST:

రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్దిలో 2018లో 22వ స్థానంలో వుండగా 2021-22 లో దేశంలోనే ఒకటవ స్ధానంలోకి వెళ్ళింది. 

10:27 AM IST:

మ్యానిపెస్టోలోని వాగ్దానాలకు మించి ప్రభుత్వం పనిచేస్దోందని ఆర్థిక మంత్రి బుగ్గన అన్నారు. రాష్ట్ర ప్రజలకు వైసిపి ప్రభుత్వం ఏం చేసిందో మంత్రి వివరించారు. 

10:19 AM IST:

తమను అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయడంతో ఆగ్రహించిన టిడిపి ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. 14 మంది టిడిపి ఎమ్మెల్యేలను స్పీకర్ ఇవాళ సస్పెండ్ చేసారు.  
 

10:15 AM IST:

టిడిపి శ్రేణుల నిరసనల మధ్య బడ్జెట్  ప్రసంగం కొనసాగించడం సాధ్యంకాకపోవడంతో వారిని సస్పెండ్ చేయాలని మంత్రి బుగ్గన కోరారు. దీంతో టిడిపి సభ్యులను స్పీకర్ తమ్మినేని ఇవాళ అసెంబ్లీ నుండి సస్పెండ్ చేసారు.


 

10:10 AM IST:

ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్ ప్రసంగానికి టిడిపి ఎమ్మెల్యేలు అడ్డుతగలడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీరియస్ అయ్యారు. గందరగోళం సృష్టిస్తున్న టిడిపి సభ్యులను సభ నుండి బయటకు పంపించాలని సీఎం స్పీకర్ ను కోరారు. 

9:47 AM IST:

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మూడో రోజయిన ఇవాళ బడ్జెట్ 2023 ని ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్ర బడ్జెట్ 2023-24 ప్రతులతో కూడిన సూట్ కేస్ తో ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీకి చేరుకున్నారు. 

 
 

9:05 AM IST:

రాష్ట్ర బడ్జెట్ 2023-24 కు ఆంధ్ర ప్రదేశ్ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో మంత్రిమండలి సమావేశమై బడ్జెట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.కేబినెట్ ఆమోదం పొందిన ఈ బడ్జెట్ ను మంత్రులు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. 

8:56 AM IST:

నేడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఉదయమే తన నివాసం నుండి సెక్రటేరియట్ కు బయలుదేరారు ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్ సహా పలువురు ఉన్నతాధికారులతో కలిసి తన చాంబర్ లో బడ్జెట్ ప్రతులకు మంత్రి ప్రత్యేక పూజలు చేసారు. అంతకుముందు రాష్ట్ర ఆర్ధిక శాఖ బృందం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో బడ్జెట్ ప్రతులకు ప్రత్యేక పూజలు చేయించారు. 

8:51 AM IST:

ఉద‌యం 10 గంట‌లకు సాధారణ బడ్జెట్ ను శాసనసభలో ఆర్ధిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాధ్ రెడ్డి, వ్య‌వ‌సాయానికి సంబంధించిన ప్ర‌త్యేక బ‌డ్జెట్ ను వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. ఇక శాసన మండ‌లిలో సాధారణ బడ్జెట్ ను ఉప‌ముఖ్య‌మంత్రి అంజాద్ బాషా, వ్య‌వ‌సాయ బడ్జెట్ ను పశుసంవర్ధకశాఖ మంత్రి సిదిరి అప్ప‌లరాజు ప్రవేశపెట్టనున్నారు.